సంబంధిత వార్తలు
- ఏపీలో 20 వేల పాజిటివ్ కేసులు.. 100 వేల ఆక్సీ కాన్సంట్రేటర్ల
- ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్తో 90 శాతం రక్షణ : ఇంగ్లండ్ ప్రజారోగ్య శాఖ
- దేశంలో సగం మంది ప్రజలు మాస్క్ ధరించడం లేదు.. కేంద్ర ఆరోగ్య శాఖ
- కోవిడ్ 19: చిత్తూరు జిల్లా అధికారులకు జర్మనీ నుంచి దిగుమతైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించిన హెచ్సీసీబీ
- హీరోయిన్ ఇంట్లో ఏకంగా పది మందికి కరోనా వైరస్
కరోనా కాలం: మునగాకు తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
కరోనా కాలంలో మునగ ఆకులను తేలికగా తీసిపారేయకూడదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి పెంచే విటమిన్ సి, ప్రస్తుతం చాలా అవసరం. అవి మునగకాయలో చాలా ఉన్నాయి. అందుకే దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి.
ఇంకా ఇందులో విటమిన్ బి, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి శరీరానికి మేలు కలుగుతుంది. మునగకాయని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఇంకా గొంతులో ఏర్పడే మంటను ఈ ఆకులు తగ్గిస్తాయి.
ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవి శరీరానికి హాని చేసే సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. ఇందులో ఐరన్, విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తర్వాతి కథనం
