సంబంధిత వార్తలు
- ఏపీలో నమోదయ్యే కేసులన్నీ మర్కజ్ నుంచి వచ్చినవే... సీఎం జగన్
- భారత్లో విజృంభిస్తున్న కరోనా వైరస్, దేశంలో 1721 మందికి సోకిన కరోనా, 48 మంది మృతి
- స్వీడెన్ సూపర్.. కరోనా రక్కసి నుంచి ఎస్కేప్.. వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే?
- ఢిల్లీలో మరో ఇద్దరు వైద్యులకు కరోనా... రోగులకు సేవ చేస్తుంటే సోకింది...
- ఢిల్లీలో మహిళా డాక్టర్కు కరోనా పాజిటివ్
పెంపుడు జంతువులకు కరోనా వస్తే ప్రమాదం లేదు
cats
పెంపుడు జంతువులకు వాటి యాజమాని లేక ఇతర మనుషుల ద్వారా వైరస్ సోకుతుందని తెలిపారు. ఈ జంతువులను 14 రోజులు క్వారంటైన్లో ఉంచితే సరిపోతుందన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) కూడా తెలిపింది.
ఈ నేపథ్యంలో హాంకాంగ్లో ఓ పెంపుడు పిల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. యజమాని వల్లే పిల్లికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఇప్పటికే హాంకాంగ్లో రెండు శునకాలకు కరోనా సోకింది. జంతువులకు కరోనా సోకడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండబోదని వైద్యులు తెలిపారు.
