సంబంధిత వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో SBIలో ఖాళీలు.. 175 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
- ప్రధాని మోడీ నోబెల్ ప్రైజ్కు అర్హులు - ఆస్కార్ కాకపోయినా భాస్కర్ అవార్డు ఇవ్వాలి!
- ఉక్రెయిన్పై 75 క్షిపణులను ప్రయోగించిన రష్యా సైన్యం
- బాపు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలి : ప్రధాని మోడీ పిలుపు
- దేశంలో నేటి నుంచి 5జీ సేవలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
యువతకు భారీ దీపావళి ఆఫర్.. 75వేల మందికి ఆఫర్ లెటర్స్
యువతకు భారీ దీపావళి ఆఫర్ వస్తోంది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వర్చువల్ మీటింగ్ తర్వాత వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు.
ఈ 75వేల మంది యువతకు ప్రభుత్వ విభాగాలు, వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ప్రధాని స్పెషల్ గిఫ్ట్ అందుకునే యువత.. రక్షణ, రైల్వే, హోం, కార్మిక, ఉపాధి శాఖలు, తపాలా విభాగం, సీఐఎస్ఎఫ్, సీబీఐ, కస్టమ్స్, బ్యాంకింగ్ వంటి రంగాల్లో పనిచేస్తారు.
తర్వాతి కథనం
