ప్రధాని మోదీ కారు అప్ గ్రేడ్-ఫీచర్స్  
                                       
                  
                  				  దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారు అప్ గ్రేడ్ అయ్యింది. రేంజ్ రోవర్ నుంచి మెర్సిడెస్ బెంజ్కు ఈ కారు మారింది. సెక్యూరిటీ కారణాల చేత ఈ కారును మార్చడం జరిగిపోయింది. 
				  											
																													
									  
	 
	ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ హౌస్కు వచ్చిన మోడీ తొలిసారి ఈ కారులో కనిపించారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కూడిన కారు విలువ రూ.12 కోట్ల రూపాయలకు పైనే. అవసరానికి తగ్గట్లుగా సీట్లను రీ పొజిషన్ చేసుకోవచ్చు.
				  
	 
	ఫీచర్స్.. 
	6లీటర్ల ట్విన్ టర్బో V12 ఇంజిన్
	516 బీహెచ్పీతో 900 Nm పీక్ టార్క్ 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	టాప్ స్పీడ్ గంటకు 160కిలోమీటర్లు
	 
	దీనికి ఉండే ఫ్లాట్ టైర్లు పంక్చర్ లేదా డ్యామేజి లాంటిది జరిగినా వెంటనే మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది. ఇంకా ఈ మేబాచ్ ఎస్ క్లాస్లో ప్లష్ ఇంటీరియర్తో పాటు సీట్ మసాజర్స్ కూడా ఉంటాయి.