రిలయన్స్ ఇండస్ట్రీస్లో నాయకత్వ మార్పు ఉంటుందని కంపెనీ ఛైర్మన్, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముకేశ్ అంబానీ తొలిసారిగా పేర్కొన్నారు. తనతో పాటు సీనియర్లందరూ ఈ మార్పులో భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. యువతరం చేతికి పగ్గాలు ఇస్తామన్నారు.