మంగళవారం, 10 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
సోమవారం, 16 జూన్ 2014 (09:24 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,350 ఆర్నమెంట్ బంగారం ధర .25,180 వెండి కిలో ధర రూ.41,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,140, ఆర్నమెంట్ బంగారం ధర రూ.24,850, వెండి కిలో ధర రూ.40,000గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,250, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,070, వెండి కిలో ధర రూ.41,000గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,300, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,300, వెండి కిలో ధర రూ.41,300గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,340, వెండి కిలో ధర రూ.42,150గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
Poorna: పూర్ణ నటించిన అతీంద్రియ అంశాలతో కూడిన డార్క్ నైట్ రాబోతోంది
పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం “డార్క్ నైట్”. మార్చ్13న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. జి.ఆర్. ఆదిత్య ఈ చిత్రానికి కథ రాసి దర్శకత్వం వహించారు. పూర్ణ ఇందులో హేమ పాత్రలో నటించి కథకు కీలకంగా నిలిచే పాత్రను పోషించారు. ఆమెతో పాటు త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) రోషన్గా, విధార్థ్ అలెక్స్గా, సుభాశ్రీ రాయగురు సోఫియా పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆథిత్యా, సంగీత దర్శకుడు మిస్కిన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రాన్ని పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి19 స్టూడియోస్ పతాకంపై సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Ritu Varma: గోపీచంద్ 33 సినిమాలో విల్లు ఎక్కుపెట్టిన సత్యవతిగా రీతువర్మ లుక్
టి గోపీచంద్, విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ గోపీచంద్33 తో రాబోతున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్స్ చేస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది.
Arya, Vaishnavi: ఆర్య తో వైష్ణవి చైతన్య, నిఖిల విమల్ రొమాన్స్ అదుర్స్
తమిళ నటుడు ఆర్య తెలుగువారికి పరిచయమే. టెడ్డీ పేరుతో వచ్చిన సినిమాతో పిల్లలకూ దగ్గరయ్యాడు. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 40వ చిత్రం గత డిసెంబర్ లో ప్రారంభమైంది. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతుంది. ఈ చిత్రానికి ప్రణయ విలాసం ఫేమ్ నిఖిల్ మురళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్య సరసన వైష్ణవి చైతన్య, నిఖిల విమల్ నటిస్తున్నారు. కాగా, తాము జిమ్ లో వుండి కసరత్తు చేస్తున్న ఫొటోలను వైష్ణవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది
'ఉస్తాద్ భగత్ సింగ్'లో కెవ్వు కేక లాంటి స్పెషల్ సాంగ్? : హరీష్ శంకర్ క్లారిటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన తెలుగు ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'గబ్బర్ సింగ్' చిత్రం వచ్చింది. ఇందులో కెవ్వు కేక అనే స్పెషల్ సాంగ్ ఉండగా, అది సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, ఇపుడు ఈ తరహా పాట 'ఉస్తాద్ భగత్ సింగ్'లో కూడా ఉంటుందని అభిమానులు ఊహించుకుంటున్నారు. దీనికి చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో కెవ్వు కేక వంటి స్పెషల్ సాంగ్ ఉండబోదని స్పష్టం చేశారు.
Pawan Kalyan: కాలర్ ఏయ్ ఎత్తరా అంటూ పాటతో అలరించనున్న పవన్ కళ్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మూడవ సింగిల్ కాలర్ ఏయ్ ఎత్తరా రాబోతోంది. ఈరోజు సాయంత్రం నుండి, మీ కాలర్లను పైకెత్తి మా పవర్స్టార్తో ఉత్సాహభరితమైన హుక్స్టెప్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. అదేవిధంగా మార్చి 12న హైదరాబాద్లోని అతిపెద్ద సింగిల్ స్క్రీన్లో భారీ ఈవెంట్తో పూర్తి పాటను జరుపుకుందాం అని కూడా తెలిపింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
షార్లెట్లో నాట్స్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
షార్లెట్: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా షార్లెట్ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించింది. ఉమెన్స్ నైట్ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికి పైగా తెలుగు మహిళలు పాల్గొని సందడి చేశారు. మహిళా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పేలా సాగిన ఈ వేడుకలో బ్రెస్ట్ క్యాన్సర్ హబ్ ప్రతినిధి లోపాముద్ర, శక్తి ఫౌండేషన్ ప్రతినిధి నిదియా గాస్పర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి మహిళా సాధికారత గురించి ప్రసంగించారు.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.
కుండనీరు తాగితే ఏంటి లాభం.. తెలుసుకుందామా?
కుండ, మట్టి పాత్రలో నీరు నిల్వచేసి తాగడం ఆరోగ్యదాయకం. ఎందుకంటే ఇది సహజమైన చల్లదనాన్ని ఇస్తుంది. అంతేగాకుండా మట్టికుండలోని సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు ఆవిరయ్యే ప్రక్రియ నీటిని చల్లగా వుంచడంలో సహాయపడుతుంది. కుండలోని నీరు ఫ్రిజ్లోని ఐస్ -కోల్డ్ లాగా జీర్ణ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందిని ఇవ్వదు. ముఖ్యంగా వేసవిలో గొంతుకు, జీర్ణక్రియకు సౌకర్యంగా వుంటుంది. ఇంకా మట్టి సహజంగానే ఆల్కలైన్ స్వభావం కలిగి వుండటం వల్ల శరీరంలోని ఆమ్లత్వాన్ని సమతుల్యం చేస్తుంది. ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. మెటబాలిజం ప్రాసెస్ను మెరుగుపరుస్తుంది.
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.