శుక్రవారం, 16 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:33 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,750 ఆర్నమెంట్ బంగారం ధర .26,450 వెండి కిలో ధర రూ.45,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,460, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,060, వెండి కిలో ధర రూ.44,400గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,500, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,220, వెండి కిలో ధర రూ.44,700గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,490, ఆర్నమెంట్ బంగారం ధర రూ.26,400, వెండి కిలో ధర రూ.45,900గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,650, ఆర్నమెంట్ బంగారం ధర రూ.28,480, వెండి కిలో ధర రూ.45,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టి.. బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు'
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టి, బాక్సాఫీస్ వద్ద రికార్డులు షేక్ చేస్తోంది. ఈ చిత్రం 12వ తేదీన విడుదల కాగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ను వసూలు చేసినట్టు చిత్రం బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అతి తక్కువ సమయంలో రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన మూవీగా ఈ సినిమా రికార్డు సృష్టించింది.
Nagavamsi: ఆరేళ్ళ తర్వాత నాకు సంతృప్తిని ఇచ్చిన సంక్రాంతి ఇది: సూర్యదేవర నాగవంశీ
భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అనగనగా ఒక రాజు' చిత్రం.. మొదటి ఆట నుంచే అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కడుపుబ్బా నవ్వించడమే కాకుండా, భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకొని.. అసలు సిసలైన పండగ సినిమాలా ఉందని.. 'అనగనగా ఒక రాజు' చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.41.2 కోట్ల భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది ఈ చిత్రం. ప్రేక్షకుల సంపూర్ణ మద్దతుతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. తాజాగా చిత్ర బృందం థాంక్యూ మీట్ ని నిర్వహించి, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలిపింది.
Devi Sri Prasad: ఎల్లమ్మ తో రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం
అద్భుతమైన కథలని ఎన్నుకునే విజనరీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం' ఎల్లమ్మ'ను రూపొందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన వేణు పవర్ ఫుల్, ఆధ్యాత్మికతతో నిండిన కథని సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ పాట, ఆనీ మాస్టర్ డాన్స్ తో ట్రెండింగ్లో అమీర్ లోగ్ సాంగ్
యూత్ ఫుల్ కామెడీగా అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 1గా ‘అమీర్ లోగ్’ చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా.. వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాధవి రెడ్డి సోమ నిర్మాతగా, మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Arjun: అర్జున్ చిత్రం సీతా పయనం నుంచి బసవన్న యాక్షన్ సాంగ్
నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త సినిమా 'సీతా పయనం'. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే
నూతన సంవత్సరం 2026లోకి అడుగుపెడుతున్న వేళ తాను తీసుకునే నిర్ణయాలు వాస్తవానికి దగ్గరగా ఉండాలని అనన్య పాండే కోరుకుంటోంది. తన కొత్త ఇన్స్టాగ్రామ్ రీల్లో, ఆమె అద్దం ముందు నిల్చొని ఒక స్పష్టమైన నిర్ణయాన్ని పంచుకుంది, నూతన సంవత్సర తీర్మానాలతో వచ్చే సుపరిచితమైన ఒత్తిడిని తానంతట తానే ఎదుర్కొంటూ మాట్లాడుకుంటోంది. కాలం ఎంత త్వరగా మారుతుందో మరియు కొత్త సంవత్సరం, కొత్త నేను అనే ఆలోచన ఆందోళనను ఎలా అనుసరిస్తుందో గుర్తిస్తూ, అనన్య మరింత స్థిరమైన విధానాన్ని ఎంచుకుంది-అసాధ్యమైన అంశాలను వెంబడించే బదులు చిన్న, స్థిరమైన అలవాట్లపై దృష్టి పెట్టింది.
సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)
హైదరాబాదులోని ఓ ఆటస్థలంలో వున్న జారుడు బల్ల పైనుంచి కోతులు హాయిగా జర్రున జారుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. వాస్తవానికి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేయాల్సిన ప్రదేశం ఇలా కోతులు ఆడుకోవడం ఆశ్చర్యం కలుగుతోంది. నిజమే. ఇప్పుడంతా పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి అందులో గేమ్స్ ఆడిస్తూ ఇంట్లో కట్టేసినట్లు కూర్చోబెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చిన్నపిల్లలు తమ బాల్యాన్ని హాయిగా ఆటపాటలతో గడపాల్సిన సమయాన్ని వారి తల్లిదండ్రులే హరించేస్తున్నారు. చిట్టచివరికి వారికి ఎంతమాత్రం మానవ సంబంధాలపై అవగాహన లేకపోగా... ఇంట్లో కూర్చుని తింటూ మొబైల్ ఫోన్లు చూస్తూ వళ్లు పెంచేసుకుని ఊబకాయులుగా మారుతున్నారు.
అద్భుతమైన కళాత్మక వస్త్రశ్రేణితో ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకోండి
మకర సంక్రాంతి అంటేనే సూర్యకిరణాల వెలుగులు, కొత్త బియ్యం ఘుమఘుమలు, ఇంటి ముంగిట అందమైన ముగ్గులతో అలరారే వేడుక. పవిత్ర స్నానాలు, గోపూజల వంటి సాంప్రదాయక విధులతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే ఈ పండుగ రోజున, సంప్రదాయంతో పాటు సౌకర్యం కూడా ఎంతో ముఖ్యం. ఫ్యాబ్ ఇండియా వారి మకర సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్ అచ్చం అటువంటి క్షణాల కోసమే రూపొందించబడింది. ఇది సరళత, కళాత్మకత మరియు కాలాతీత డిజైన్ల అద్భుత సమ్మేళనం. ఈ కలెక్షన్లో మృదువైన, శ్వాసక్రియకు అనువైన కాటన్-సిల్క్ మిశ్రమ వస్త్రాలు ఉన్నాయి, ఇవి రోజంతా తేలిక పాటి, సౌకర్యవంతమైన అనుభూతులను అందిస్తాయి.
దక్షిణ భారతదేశంలో విస్తరిస్తున్న గో కలర్స్, హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లో కొత్త స్టోర్ ప్రారంభం
హైదరాబాద్: మహిళల బాటమ్వేర్ విభాగంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న గో కలర్స్(Go Colors), దక్షిణ భారతదేశంలో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేసింది. దీనిలో భాగంగా హైదరాబాద్లోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన ఏ.ఎస్. రావు నగర్లో 4,430 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన తమ సరికొత్త ఫ్లాగ్షిప్ స్టోర్ను ప్రారంభించింది. ప్రముఖ సినీ నటి నిహారిక కొణిదెల ముఖ్య అతిథిగా హాజరై ఈ స్టోర్ను ప్రారంభించారు. హైదరాబాద్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస, వాణిజ్య ప్రాంతాల్లో ఒకటైన డాక్టర్ ఏ.ఎస్. రావు నగర్లో ఈ స్టోర్ ఏర్పాటైంది.
ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?
దృఢమైన ఎముకలు. కొంతమందిలో ఎముకలు బలహీనంగా వుంటాయి. కాస్తంత బలమైన పనులు చేస్తే కాళ్ల నొప్పులు, చేతులు, వెన్ను నొప్పి అంటుంటారు. దీనికి కారణం ఎముక పుష్టి పెరిగే ఆహారాన్ని తీసుకోకపోవడమే. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా మారుతాయో తెలుసుకుందాము. వాల్ నట్స్లో కాల్షియం ఉంటుంది. వీటిని పాలతో కలిపి తింటే మంచిది. సాల్మన్ చేపలను తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. కోడిగుడ్లలో ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటిని తీసుకోవాలి. బచ్చలికూరలో ఐరన్, కాల్షియం, విటమిన్ కె ఉంటాయి కనుక తరచు ఈ ఆకు కూరను తింటుండాలి.