సంబంధిత వార్తలు
- కోవిడ్ వైరస్ మహమ్మారికి 1.80 లక్షల మంది హెల్త్ వర్కర్ల మృతి
- నైజీరియాలో బందిపోట్ల దుశ్చర్య - 43 మంది మృతి
- పక్కనే పిల్లలున్నారని కూడా చూడకుండా ప్రియుడి కోసం భర్తను అలా చేసింది
- వివాహేతర సంబంధం: నిద్రిస్తున్న వ్యక్తిపై మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి చంపారు
- కాందహార్ సిటీలో బాంబు పేలుళ్లు : 32 మంది మృత్యువాత
చత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఎన్కౌంటర్ - ముగ్గురి మృతి
తెలంగాణ - చత్తీస్గఢ్ సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఈ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ఘటన ములుగు-బీజాపూర్ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది.
ఈ ఎదురు కాల్పులలో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఎస్ఎల్ఆర్, ఎకె47 రైఫిల్లు ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దులో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతునే ఉన్నాయి.