సంబంధిత వార్తలు
- విటుడి వేషంలో వెళ్లి కానిస్టేబుల్... నగ్నంగా స్వాగతం పలికిన అమ్మాయిలు
- ''RX100'' కొత్త రికార్డు.. 50 రోజులు పూర్తి..
- ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల పరుగులు... 5 నిమిషాల్లో చార్జింగ్... 25 కి.మీ
- బాలికను ఇంటికి పిలిచి స్కూల్ కరస్పాండెంట్ లైంగిక దాడి.. నిజమేనన్న భార్య...
- ప్రేమ పేరుతో మోసం.. బెదిరింపులు.. రూ.5కోట్లు డిమాండ్.. నిందితుడి అరెస్ట్..
హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు బీభత్సం, ముగ్గురు మృతి
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హెచ్సీయూ డిపోకు చెందిన
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఓ ఆర్టీసీ ముగ్గురు ప్రాణాలు బలితీసుకుంది. గచ్చిబౌలి చౌరస్తా సమీపంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. హెచ్సీయూ డిపోకు చెందిన బస్సు లింగపల్లి నుంచి కోఠి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు.. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.