సంబంధిత వార్తలు
- హైదరాబాద్లో విపరీతంగా ఇళ్లను కొనేస్తున్న జనం, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో 31% ఎంఓఎం పెరుగుదల
- చెరువులో పడబోయిన మంత్రి గంగుల కమలాకర్
- అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి.. ఎక్కడ?
- తెలంగాణా టూర్కు రానున్న ప్రధాని మోడీ - మల్కాజిగిరిలో బహిరంగ సభ
- నేడు మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్ భవనం ప్రారంభం
తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. వడగాలులు..
తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లోనూ నిన్న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వీచిన వడగాలులు జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. పది మండలాల్లో 45-46 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో శని, ఆదివారాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.