సంబంధిత వార్తలు
- మునుగోడులో హోరెత్తుతున్న ప్రచారం - గరిటపట్టిన తెరాస ఎమ్మెల్యే
- ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మునుగోడును అమెరికా చేస్తా : కేఏ పాల్
- కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటాం : మంత్రి కేటీఆర్
- రూ.18 వేల కోట్లు ఇస్తే మునుగోడు ఉప పోరు నుంచి తప్పుకుంటాం : మంత్రి కేటీఆర్
- హోటల్ పనిలో బిజీ బిజీగా వున్న సర్పంచ్ అనురాధ
మునుగోడును అమెరికా చేసి పారేద్దాం.. కేఏ పాల్
KA Paul
ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తును కేటాయించారని కేఏపాల్ అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని తెలిపారు. "ఉంగరం గుర్తుకు ఓటేయండి... మునుగోడును అమెరికా చేసి పారేద్దాం" అంటూ ఆయన తనదైన స్టైల్లో చెప్పారు.
ఉంగరానికి ఓటేయండి.. మునుగోడును అమెరికా చేసి పడేద్దాం: కేఏ పాల్#KAPaul #MunugodeBypoll #TelanganaNews #Eenadu pic.twitter.com/TTTmpieqVE
— Eenadu (@eenadulivenews) October 19, 2022
