మునుగోడును అమెరికా చేసి పారేద్దాం.. కేఏ పాల్
KA Paul
ఎన్నికల్లో తనకు ఉంగరం గుర్తును కేటాయించారని కేఏపాల్ అన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేస్తే మునుగోడును అమెరికా మాదిరిగా మారుస్తానని తెలిపారు. "ఉంగరం గుర్తుకు ఓటేయండి... మునుగోడును అమెరికా చేసి పారేద్దాం" అంటూ ఆయన తనదైన స్టైల్లో చెప్పారు.
ఉంగరానికి ఓటేయండి.. మునుగోడును అమెరికా చేసి పడేద్దాం: కేఏ పాల్#KAPaul #MunugodeBypoll #TelanganaNews #Eenadu pic.twitter.com/TTTmpieqVE
— Eenadu (@eenadulivenews) October 19, 2022