సంబంధిత వార్తలు
- పవర్ స్టార్ మెట్రో జర్నీ... ద్రాక్షారామం రైతుతో జనసేనాని ముచ్చట్లు
- మహిళతో సహజీవనం... చెప్పినట్టు వినకపోతే నీతో గడిపిన వీడియోలు లీక్ చేస్తా...
- కానిస్టేబుల్ కాదు.. ఆపద్బాంధవుడు... అంబులెన్స్ కోసం పరుగో పరుగు...!
- ముంబైను చితక్కొట్టిన సన్రైజర్స్... ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన వార్నర్ సేన
- హైదరాబాదు, మేడ్చల్ ర్వేస్టేషన్లో బోగీలకు మంటలు, అప్రమత్తమైన సిబ్బంది
కొల్లూరులో మహిళపై అఘాయిత్యం.. అత్యాచారం ఆపై హత్య
నిర్భయ, దిశ లాంటి ఘటనలు జరుగుతున్నా.. చట్టాలు వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం కొల్లూరులో లత అనే 28 ఏళ్ల మహిళపై దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు.
బుధవారం రాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తండాకు బాధితురాలిని తీసుకొచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ముగ్గురు వ్యక్తులు మహిళపై లైంగికంగా దాడి చేసిన అనంతరం హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
