తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో మూడున్నరేళ్ల పాపను కిడ్నాప్ చేసి.. ఆపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అసలు నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వారం రోజుల రాచకొండ పోలీసులు ఆ కామాంధుడిని గుర్తించి పట్టుకున్నారు. అభంశుభం తెలియని చిన్నారిపై ఘోరానికి ఒడిగట్టిన ఒడిశాకు చెందిన వలస కార్మికుడు అభిరామ్ దాస్ (40)గా గుర్తించారు.