సంబంధిత వార్తలు
- క్యాన్సర్తో బాధపడుతున్న తొమ్మిదేళ్ల అభిమానిని పరామర్శించిన చెర్రీ
- కియారా - సిద్ధార్థ్ మల్హోత్రాకు క్షమాపణలు చెప్పిన ఉపాసన.. ఎందుకు?
- ప్రధాని నరేంద్ర "చాయ్ వాలా" ఐతే ఈ మోదీ పానీపూరీ వాలా?!
- జో బైడన్ భార్య- కమలా హ్యారిస్ భర్త పబ్లిక్గా లిప్ కిస్
- బైకుపై ప్రేమజంట రొమాన్స్.. కటకటాల వెనక్కి నెట్టిన ఖాకీలు.. ఎక్కడ?
హైదరాబాదులో ఈ-రేసింగ్- ఆనంద్ మహీంద్రా-కేటీఆర్-చెర్రీ కలిసి..?
హైదరాబాద్లోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్లో జరిగిన ఈ-రేసింగ్ జనరేషన్ మూడో సీజన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటుడు రామ్ చరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్తో భేటీ అయ్యే అవకాశం వచ్చింది. ఆనంద్ మహీంద్రా- కేటీఆర్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో చిత్రాన్ని పోస్ట్ చేశారు.
ఈ ఫోటో కాస్త అది వైరల్ అయ్యింది. తన క్యాప్షన్లో, రామ్ చరణ్ ఇద్దరు నాయకులను కలుసుకున్నందుకు తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. ఫార్ములా ఇ-రేసింగ్లో ఆనంద్ మహీంద్రా ప్రమేయాన్ని ప్రశంసించాడు.
