సోమవారం, 29 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:23 IST)
సంబంధిత వార్తలు
నాకు బాలకృష్ణ ఎందుకు తెలీదు... గొప్ప హాస్యనటుడు... నాగబాబు దెబ్బకు అంతరిక్షం?
ఇంతకాలం ఏమి చేశావమ్మా..?
ప్రతిరోజూ స్వాతంత్ర్య దినోత్సవం...
పేట్టాలో త్రిష, రజనీకాంత్ లుక్ భలేగుంది..
చనిపోతున్నానని తెలిశాక జీవితం విలువ తెలిసింది : బాలీవుడ్ హీరోయిన్
మీరు ఉన్నారు ఎందుకు..?
భార్య: పక్కింటి ఆయనను చూడండి ప్రతీ ఆదివారం వాళ్ల ఆవిడను సినిమాకు తీసుకెళ్తాడు... మీరు ఉన్నారు ఎందుకు..?
భర్త: నేను ఆవిడని సినిమాకి తీసుకెళ్తే బాగుంటుందంటావా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సంఘటన- కేసీఆర్కు రేవంత్ రెడ్డి షేక్ హ్యాండ్
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం, డిసెంబర్ 29, 2025న ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా సాగునీటి సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకంపై చర్చ జరిగింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీలలో అసెంబ్లీ సమావేశాలు జరగవు. జనవరి 2న తిరిగి ప్రారంభమవుతాయి. గత రెండు సంవత్సరాలుగా చాలా వరకు సమావేశాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సోమవారం జరిగిన శాసనసభ సమావేశానికి హాజరయ్యారు.
చెన్నై ఎయిర్పోర్టులో విజయ్- చుట్టుముట్టిన ఫ్యాన్స్- తడబడి కిందపడిపోయిన టీవీకే చీఫ్ (video)
మలేషియాలో జరిగిన జన నాయగన్ కార్యక్రమం తర్వాత చెన్నై విమానాశ్రయంలో అభిమానులు చుట్టుముట్టడంతో తలపతి విజయ్ తడబడి కిందపడ్డారు. టీవీకే అధినేత, నటుడు విజయ్ ఆదివారం చెన్నై విమానాశ్రయంలో తన కారులోకి ఎక్కే ప్రయత్నంలో కిందపడిపోయారు. మలేషియా నుండి తిరిగి వచ్చిన విజయ్ను భారీ సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు. ఎయిర్పోర్టు నుంచి బయటికి వస్తూ.. కారులో ఎక్కడానికి కొన్ని క్షణాల ముందు, అభిమానుల రద్దీ పెరగడంతో తడబడి కిందపడిపోయారు. వెంటనే, భద్రతా సిబ్బంది అతన్ని పైకి లేపి కారులో కూర్చోబెట్టారు.
Telangana: అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు.. తెలంగాణ, ఏపీలు ఏ స్థానంలో వున్నాయంటే?
బిజినెస్ టుడే 2020- 2025 ఆర్థిక సంవత్సరాల మధ్య భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్ బలమైన ఆర్థిక పురోగతిని సాధించిన రాష్ట్రాలను హైలైట్ చేస్తుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక సామాజిక, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ వృద్ధి నమోదైంది. అస్సాం 45శాతం వృద్ధి రేటుతో మొదటి స్థానంలో నిలవగా, తమిళనాడు 39శాతం వృద్ధి రేటుతో రెండవ స్థానంలో ఉంది. కర్ణాటక 36శాతం వృద్ధిరేటుతో మూడవ స్థానాన్ని దక్కించుకుంది.
దుబాయ్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్.. కేటీఆర్కు ఆహ్వానం
దుబాయ్లో జరిగే గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఈ పర్యటన 2026 జనవరి 9-11 మధ్య జరగనుంది. ఈ కార్యక్రమం ఆవిష్కరణ రంగం నుండి ప్రపంచ నాయకులను ఆకర్షించే అవకాశం ఉంది. వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ స్టార్ట్-అప్ ఫౌండేషన్ ఈ సమ్మిట్ను నిర్వహిస్తోంది. స్టార్టప్లు మరియు ఆవిష్కరణలపై దృష్టి సారించినందున కేటీఆర్కు ఆహ్వానం అందిందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణ ఐటీ మంత్రిగా ఆయన పదవీకాలంలో ఈ పురోగతి వచ్చింది.
అనకాపల్లి వద్ద రైలులో అగ్నిప్రమాదం.. వృద్ధుడు సజీవదహనం.. ప్రమాదం ఎలా జరిగిందంటే?
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా దువ్వాడ వద్ద టాటా నగర్-ఎర్నాకులం ఎక్స్ప్రెస్ (రైలు నెం. 18189)లోని రెండు ఏసీ కోచ్లలో మంటలు చెలరేగడంతో 70 ఏళ్ల వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. అయితే ఇతర ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం జిల్లా మీదుగా టాటానగర్ నుండి ఎర్నాకులం వెళ్తున్న ఈ రైలు, దువ్వాడ దాటిన తర్వాత తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు మంటలకు గురైంది. ప్యాంట్రీ కారు పక్కన ఉన్న B1, M2 ఏసీ కోచ్లలో మంటలు చెలరేగినట్లు సమాచారం అందింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు
పిస్తా పప్పును రోజూ తీసుకోవడం వల్ల ఇది శరీరానికి విటమిన్-ఇను సమృద్ధిగా అందిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని ముడతల సమస్య నుండి కాపాడి సంరక్షిస్తుంది. పిస్తా పప్పు తింటే కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాము. పిస్తా పప్పును తింటే కంటి సమస్యలతో బాధపడేవారికి సమస్య నుంచి దూరం చేస్తుంది. శరీరంలోని ఊపిరితిత్తులకు, ఇతర శరీర అవయవాలకు ప్రాణ వాయువుని చేరవేయడంలో సహాయపడుతుంది. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి, శరీరాన్ని ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉంచుతుంది. పిస్తాపప్పులో పీచు పదార్థం సమృద్దిగా వుండటం వల్ల జీర్ణక్రియలు సాఫీగా జరిగి శరీరంలోని వ్యర్థాలు బయటకు విసర్జింపబడతాయి.
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?
రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది.
గుండెకి చేటు చేసే చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?
శరీరంలో చెడు కొవ్వు పెరిగితే దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా గుండె జబ్బులకు ప్రధాన కారణం చెడు కొలెస్ట్రాల్ అవుతుంది. కనుక చెడు కొలెస్ట్రాల్ను నియంత్రించడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ముఖ్యం ఒత్తిడి హార్మోన్లు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. ధూమపానం LDL కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది కనుక మానేయాలి. తగినంత నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్యే.
మధుమేహ వ్యాధిగ్రస్తులు వేటిని తినకూడదు?
డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యకరమైన జీవితానికి దూరంగా పెట్టవలసిన ఆహారాలు కొన్ని వున్నాయి. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాము. బంగాళాదుంపలు తింటే బ్లడ్ షుగర్ వెంటనే పెరుగుతుంది కనుక వాటికి దూరంగా వుండాలి. స్వీట్ కార్న్ మొక్కజొన్న తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి కనుక వాటిని తినరాదు. అరటిపండ్లు రక్తంలో చక్కెరను పెంచే పిండి పదార్థాలుంటాయి కనుక వాటిని తినకపోవడమే మంచిది. తెల్లని పిండి వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో తయారుచేయబడిన పదార్థాలకు మధుమేహ రోగులు దూరంగా వుండాలి. తెల్ల బియ్యంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయి. పాలు, పాల ఉత్పత్తులు కూడా షుగర్ లెవల్స్ పెంచుతాయి.
కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి
క్రిస్మస్ పండుగ సమీపిస్తోంది. తనతో పాటుగా ఉత్సాహం, ఆహ్లాదం, పండుగ ఆనందం యొక్క వాగ్దానాన్ని తెస్తుంది. ఈ సీజన్ మనల్ని అర్థవంతమైన క్షణాలను ఆరాధించడంతో కలిపి, ఆనందాన్ని కలిగించే రుచులను ఆస్వాదించడానికి ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం, మీ హాలీడే భోజనాలను సమున్నతం చేసుకోండి, కాలిఫోర్నియా బాదం యొక్క ఆరోగ్యకరమైన మంచితనంతో బహుమతి సంప్రదాయాలను కొనసాగించండి. సహజ సిద్దమైన 15 ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న ఇవి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ, శాశ్వత శక్తిని అందిస్తాయి. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి. సమావేశాలు, విస్తృతమైన భోజనం, ప్రయాణాలతో నిండిన నెలలో అత్యంత విలువైనది, బాదం.