బుధవారం, 11 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (13:23 IST)
సంబంధిత వార్తలు
నాకు బాలకృష్ణ ఎందుకు తెలీదు... గొప్ప హాస్యనటుడు... నాగబాబు దెబ్బకు అంతరిక్షం?
ఇంతకాలం ఏమి చేశావమ్మా..?
ప్రతిరోజూ స్వాతంత్ర్య దినోత్సవం...
పేట్టాలో త్రిష, రజనీకాంత్ లుక్ భలేగుంది..
చనిపోతున్నానని తెలిశాక జీవితం విలువ తెలిసింది : బాలీవుడ్ హీరోయిన్
మీరు ఉన్నారు ఎందుకు..?
భార్య: పక్కింటి ఆయనను చూడండి ప్రతీ ఆదివారం వాళ్ల ఆవిడను సినిమాకు తీసుకెళ్తాడు... మీరు ఉన్నారు ఎందుకు..?
భర్త: నేను ఆవిడని సినిమాకి తీసుకెళ్తే బాగుంటుందంటావా..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వాహనాలపై పిల్లల్ని తీసుకెళ్లే తల్లిదండ్రులూ, జాగ్రత్త: సజ్జనార్ ఐపీఎస్ సూచనలు
ఉదయాన్నే పాఠాశాలలకు పిల్లల్ని తీసుకుని వారి తల్లిదండ్రులు ఎంతో హడావుడిగా వెళ్తుంటారు. వారిని స్కూలు గేటు వద్ద దించేస్తుంటారు. ఐతే ఈ తొందరపాటులో వాహనాన్ని ఆపకుండానే పిల్లల్ని కిందకు దించుతున్నప్పుడు వారు పొరబాటును యాక్సెలరేటర్ పైన చేయి పెట్టారంటే ప్రమాదం జరుగుతుంది. దీని గురించి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ వి.సి సజ్జనార్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాస్తవంగా జరిగిన ఓ ఘటన వీడియోను షేర్ చేసారు. అందులో ఆయన పేర్కొంటూ... స్కూటీ ముందు భాగంలో పిల్లలను నిల్చోబెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త!
వందేమాతరం గీతంపై హోం మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలు
వందేమాతరం గీతంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం వందేమాతరం 150వ వార్షికోత్సవాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ కొత్త నిబంధనలను విడుదల చేసింది. 1937లో తొలగించిన నాలుగు చరణాలతో కలిపి మొత్తం ఆరు చరణాలను పాడాలని కేంద్రం వెల్లడించింది. స్వాతంత్ర పోరాట సమయంలో ముస్లిం లీగ్ అభ్యంతరాల మేరకు నాలుగు చరణాలను తొలగించిన కాంగ్రెస్, రెండు చరణాలను స్వీకరించింది. స్వాతంత్య్రానంతరం నెహ్రూ ప్రభుత్వం రెండు చరణాలతోనే వందేమాతరంను జాతీయ గేయంగా ప్రకటించింది
మీ కుటుంబ సభ్యులకు ప్రాణహాని తప్పదంటూ నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు
ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్కి మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వచ్చింది. మరో ముగ్గురు మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్లకు కూడా ఇదే తరహా బెదిరింపు లేఖలు వచ్చాయి. పర్యాటక శాఖామంత్రి తనకు వచ్చిన బెదిరింపు లేఖపై తుళ్లూరు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు. నలుగురు మంత్రులను హెచ్చరిస్తూ వచ్చిన లేఖలు నిజంగా మావోయిస్టుల నుంచి వచ్చాయా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ లేఖలు ఎక్కడ నుంచి పోస్ట్ చేయబడినవో తనిఖీ చేస్తున్నారు. దాన్నిబట్టి లేఖలు రాసినవారు ఎవరన్నది పోలీసులు తేల్చేందుకు యత్నం చేస్తున్నారు.
ED Enters TTD Ghee Case: లడ్డూ కల్తీ కేసులో హవాలా లావాదేవీలు.. ఈడీ గుర్తింపు
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కొత్త పరిణామం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తుతో ముడిపడి ఉన్న అనుమానిత హవాలా లావాదేవీలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. ఆరోపించిన డబ్బు జాడపై ఈడీ వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తుదారుల ప్రకారం, పోమిలి జైన్, విపుల్ జైన్, భోలే బాబా ఆర్గానిక్ కంపెనీలు హవాలా నెట్వర్క్లో పాల్గొన్నాయి. ఢిల్లీ నుండి హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విజయవాడకు నిధులు మళ్లించబడ్డాయని అధికారులు చెబుతున్నారు. హవాలా మార్గం ద్వారా దాదాపు రూ.234.5 కోట్లు బదిలీ అయినట్లు ఏజెన్సీ అనుమానిస్తోంది. కల్తీ నెయ్యి కేసులో బాధ్యతపై కొనసాగుతున్న రాజకీయ మార్పిడుల మధ్య ఈ వెల్లడి జరిగింది.
పాకిస్తాన్ను అమెరికా తమ టాయిలెట్ పేపర్లా వాడుకుంది: పాక్ రక్షణ మంత్రి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై టారిఫ్లు ఎత్తివేయడమో లేదంటే ఫ్రెండ్షిప్ పటిష్టం చేయడంపైనో కానీ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్కు బాగా కోపం వచ్చేసింది. అమెరికా దేశం తమను టాయిలెట్ పేపర్లో వాడుకుని పడేసిందంటూ తీవ్ర ఆవేదనతో వ్యాఖ్యానించారు. ఎంతసేపటికి అమెరికా తన ప్రయోజనాల కోసమే పాకిస్తాన్ దేశాన్ని వాడుకున్నది తప్పించి తమ దేశానికి ఎంతమాత్రం సాయం చేయలేదంటూ ఆసిఫ్ మండిపడ్డారు. 1999 తర్వాత అమెరికాతో తాము జత కట్టడమే పెద్ద తప్పిదమనీ, ఆనాడు తాము అమెరికాతో కలిసి తాలిబన్లపై పోరాటం చేసామన్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి రక్తనాళాల ఆరోగ్యం కీలకం: నిపుణుల ఉద్ఘాటన
హైదరాబాద్: రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ సహకారంతో వెల్నెస్ బజార్... ఫ్లో-ది లాంజివిటీ డైలాగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 7, 2026న హైదరాబాద్లోని కోరమ్ క్లబ్లో జరిగిన ఈ సదస్సులో... దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులైన రక్త ప్రవాహం, రక్తనాళాల ఆరోగ్యం గురించి చర్చించడానికి ప్రముఖ వైద్యులు, నివారణ ఆరోగ్య నిపుణులు ఒకే వేదికపైకి వచ్చారు.
గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించే టాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గేందుకు వాడే మాత్రలను పరగడుపున.. అంటే ఖాళీ కడుపుతో వేసుకోవడమే సరైన పద్ధతి. దీనికి కారణం ఏంటంటే... ఈ మందులోని పదార్థం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఆహారం తీసుకోకముందే ఇది రక్తంలోకి చేరితేనే ఆహారం తిన్నప్పుడు విడుదలయ్యే యాసిడ్ను ఇది సమర్థవంతంగా అడ్డుకోగలదు. పరగడుపున ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కొత్తగా సైడ్ ఎఫెక్ట్స్ రావు. అయితే సాధారణంగా ఈ మందు వల్ల కొందరిలో తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు లేదా నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి మందు స్వభావం వల్ల కలిగేవే తప్ప, పరగడుపున వేసుకోవడం వల్ల కలిగేవి కావు.
జీరా వాటర్ తాగితే కొవ్వు మంచుగడ్డలా కరిగిపోతుంది
శరీరంలో కొవ్వు పేరుకునిపోయి ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. జీలకర్రతో చేసే జీరా వాటర్, గోరువెచ్చని నీటిలో కాస్తంత జీలకర్ర వేసుకుని వాటిని వడకట్టి తాగితే కొవ్వు కరిగిపోతుంది. జీరా వాటర్ తాగితే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. జీరా వాటర్ తక్కువ కేలరీలు కలిగి వుంటాయి. జీరా వాటర్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. జీరా వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జీరా వాటర్ మెటబాలిజం పెంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది. స్థూలకాయాన్ని దూరంగా ఉంచాలంటే జీరా వాటర్ తాగుతుండాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే గుణం జీరా వాటర్కి వుంది.
అత్యాధునిక ఆరోగ్య పరిష్కారాలపై ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026
హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద సామాజిక పెట్టుబడిదారుల నెట్వర్క్ అయిన ఏవిపిఎన్, ఈరోజు హైదరాబాద్లో ఏవిపిఎన్ హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం 2026ను నిర్వహించింది, ఇది బయోఏషియా 2026కి ముందు జరిగిన వ్యూహాత్మక ప్రీ-ఈవెంట్ సమావేశం. ఆరోగ్య సంరక్షణ రంగంలో అత్యాధునిక ఆవిష్కరణలకు సహకారాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశంలో మెరుగైన ఆరోగ్య ఫలితాల దిశగా పురోగతిని వేగవంతం చేయడానికి ఈ ఫోరం కార్పొరేట్, దాతృత్వ, ఔషధ, జీవ శాస్త్రాలు, ఆరోగ్య సంరక్షణ, విధాన పర్యావరణ వ్యవస్థల నుండి నాయకులను ఒకచోట చేర్చింది.
ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?
ఉప్పు. రోజుకి 5 గ్రాముల కంటే తక్కువ మోతాదులో శరీరానికి అందాలి. అంతకుమించి శరీరానికి అందిస్తే అనారోగ్యానికి కారణమవుతుంది. ఉప్పు అధికంగా తింటే కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఉప్పు అధికంగా తీసుకుంటే కిడ్నీ సమస్యలు వస్తాయి. రక్తపోటు పెరుగుతుంది. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి. గుండె సంబంధ వ్యాధులు రావడానికి ఉప్పు అధిక మోతాదులో వాడటం కారణం అవుతుంది. శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. కీళ్ల నొప్పులు వచ్చే ప్రమాదం వుంటుంది. శరీరం డీహైడ్రేషన్ సమస్యకు గురవుతుంది.