గురువారం, 23 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
గురువారం, 27 మే 2021 (23:26 IST)
సంబంధిత వార్తలు
ఇరవై రెండేళ్ళ మల్టీస్టారర్ సుల్తాన్
ఓటీటీవైపు నాగార్జున, దిల్రాజు కన్ను
ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామ డిశ్చార్జ్ : ఆ వెంటనే ఢిల్లీకి పయనం
బీఏ రాజుకు తెలుగు సినీ పరిశ్రమ, సినీ జర్నలిస్టుల అశ్రు నివాళి
మరో నాలుగు 4 రోజులు ఆస్పత్రిలోనే రఘురామరాజు
రోడ్డుపై నెక్లస్ దొరికితే నా భార్య ఏం చేసిందంటే..?
"రోడ్డు మీద నెక్లస్ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా..!" అన్నాడు రాజు
"ఎందుకని..?" షాకవుతూ అడిగాడు రంగడు
"డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..!" అన్నాడు రాజు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు : బీజేపీ అభ్యర్థిని పరుగెత్తించి కొట్టిన టీఎంసీ కార్యకర్తలు
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా, తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం నుంచి జరుగుతోంది. అయితే, ఈ పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు బీజేపీ అభ్యర్థిపై టీఎంసీ శ్రేణులు దాడి చేశాయి. కుమార్ గంజ్ అసెంబ్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి సుబేందు సర్కారు పోటీ చేస్తున్నారు. ఆయన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలతో ఘర్షణ జరిగింది. దీంతో వారు బీజేపీ అభ్యర్థిని పరుగెత్తిచి కొట్టారు. ఆయన ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా టీఎంసీ కార్యకర్తలు ఆగలేదు.
యువకుడిని కొడుతూ, బూతులు తిట్టిన కానిస్టేబుల్.. వీడియో
హైదరాబాద్లోని టోలిచౌకి వద్ద రాత్రి వేళ ఒక యువకుడిని కొడుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్న ఒక పోలీసు కానిస్టేబుల్ వీడియో ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా విస్తృత ఆగ్రహానికి దారితీసింది. ఆ వీడియోలో, కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ఆ యువకుడిని అడ్డుకుని, అతనితో వాగ్వాదానికి దిగడం కనిపిస్తుంది. ఆ కానిస్టేబుల్ ఒక లాఠీని ఉపయోగించి, ఆ యువకుడి వీపు, కాళ్ళపై దయ లేకుండా పలుమార్లు ఎలా కొట్టాడో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
Tamil Nadu Polls: ప్రత్యేక రోబోట్ ఓటర్లకు స్వాగతం పలుకుతూ స్వీట్లు పంపిణీ (video)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా, కోయంబత్తూరులోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఒక ప్రత్యేక రోబోట్ ఓటర్లకు స్వాగతం పలుకుతూ, స్వీట్లు పంపిణీ చేయడం కనిపించింది. ఈ రోబోట్ను వాయిస్ ప్రాసెసింగ్- రేడియో కంట్రోల్ (ఆర్సీ) సాంకేతికతలను ఉపయోగించి రూపొందించారు.
ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రుల దాడి.. కుమార్తె కిడ్నాప్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో దారుణం జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్న జంటపై యువతి తల్లిదండ్రులు దాడి చేసి, తమ కుమార్తెను బలవంతంగా కిడ్నాప్ చేసింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఈ ఘటన జరిగింది. నవ దంపతులతో యువతి తల్లిదండ్రులు ఇనుప రాడ్లతో దాడి చేసి, యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
పెళ్లికుమార్తె వీడ్కోలును వీడియో తీస్తున్న కెమేరామేన్, వెనుక నుంచి అతివేగంగా ఢీకొట్టిన కారు, ఎగిరిపడ్డాడు, వీడియో
హర్యానాలోని సిర్సాలో దుర్ఘటన జరిగింది. పెళ్లికూతురి వీడ్కోలు కార్యక్రమం ఒక దిగ్భ్రాంతికరమైన ప్రమాదంగా మారింది. అతివేగంగా దూసుకు వచ్చిన కారు పెళ్లికూతురి వీడ్కోలు కోసం గుమిగూడిన జనసమూహాన్ని ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున సుమారు 6:22 గంటలకు జరిగింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, అతిథులు పెళ్లికూతురికి వీడ్కోలు పలకడానికి బయట నిలబడి ఉన్నారు. ఇలాంటి సందర్భాలలో సాధారణంగా ఉండే విధంగానే, అక్కడి వాతావరణం భావోద్వేగంతో పాటు ఆనందంగా కూడా ఉంది. ఈ మొత్తం సంఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో హైడ్రేటెడ్గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో ఉదయాన్నే తినే ఆహారం శరీరానికి తక్షణ శక్తినిచ్చి రోజంతా చలాకీగా వుండేట్లు చేస్తుంది. అంతేకాకుండా ఖాళీ కడుపుతో తినే ఆహారం తేలికగా జీర్ణమవదగినదిగా వుండాలి. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగితే అది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నానబెట్టిన బాదం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓట్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. స్ట్రాబెర్రీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉండటం చేత, కీళ్ళనొప్పులను నివారిస్తుంది.
గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్
పసుపు పాలు... గోల్డెన్ మిల్క్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ పాలు తాగుతుంటే కొన్ని వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. పసుపు పాలు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పసుపు పాలు తాగుతుంటే వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచి జ్ఞాపకశక్తిని పెంపొదిస్తుంది. గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది. పసుపు పాలు తాగుతుంటే బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో వుంచుకోవచ్చు. క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అడ్డుకునే అవకాశం వుంటుంది. గోల్డెన్ మిల్క్ తాగుతుంటే ఇది జలుబుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పసుపు పాలు తాగేవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?
ఈరోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ సమస్యలతో ప్రాణాలు పోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటుతో ఇటీవల మరణిస్తున్నవారు ఎక్కువవుతున్నారు. కనుక గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాము. ఆరోగ్యకరమైన సమతుల ఆహారం తీసుకోవాలి. పలు రకాల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, వంటలో తక్కువ మొత్తంలో నూనెను వుపయోగించాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును నియంత్రించాలి. ధూమపానం మానేయాలి, మద్యం సేవించడం మానేయాలి. గుండె ఆరోగ్యంపై వైద్యులతో పరీక్ష చేయించుకోవాలి. రాత్రివేళ నిద్ర సమయం కనీసం 7 నుంచి 9 గంటలు వుండేట్లు చూసుకోవాలి.
మూలికల రాజు అశ్వగంధ ఆకుల వినియోగంపై కేంద్రం నిషేధం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూలికల రాజుగా పేరుగడించిన అశ్వగంధ ఆకుల వినియోగంపై నిషేధం విధించింది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.