ఫోటో కర్టెసీ-ఇన్స్టాగ్రాం మాన్యా సింగ్ మిస్ ఇండియా రన్నరప్గా ఎంపికైంది. ఉన్నత కుటుంబాల నుంచి వచ్చేవారే సహజంగా ఇలాంటి పోటీల్లో నెగ్గేందుకు అవకాశాలు వుంటుంటాయి. ఎందుకంటే... వారికి తర్ఫీదు తీసుకునేందుకు అవకాశాలు ఎక్కువ. కానీ ఈసారి 2020 మిస్ ఇండియా పోటీలకు ఓ సాధారణ ఆటోరిక్షా డ్రైవర్ కుమార్తె రావడం విశేషం. తన కూతురు మిస్ ఇండియా రన్నరప్గా ఎంపికైందని తెలియగానే ఆమె తండ్రి ఓంప్రకాష్ ఆనందానికి అవధుల్లేవు....