సంబంధిత వార్తలు
- అమెరికాలో మరో నల్లజాతీయుడి హత్య...
- పాకిస్తాన్ నుంచి మిడతల దండు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వైపు వచ్చేస్తోందా
- బీఎస్ఎఫ్లో 21 మందికి కరోనా.. భారత్లో లాక్డౌన్తో తగ్గాయట..
- 10 అడుగుల ఎత్తు నుంచి దూకేసి ప్రాణాలు దక్కించుకున్నాను, కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- స్నేహితుడి భార్యను ప్రేమించాడు.. ఆమె నో చెప్పడంతో ఏం చేశాడంటే?
పాక్ డ్రోన్ను కూల్చేసిన భారత్ భద్రతా దళాలు
ఒకవైపు చైనా దొంగదెబ్బ తీసి 20 మంది సైనికులను పొట్టనబెట్టుకుంటే మరోవైపు పాకిస్తాన్ తన నక్కజిత్తులను మరోసారి బయటపెట్టింది. జమ్మూ కశ్మీర్లోని దేశ సరిహద్దు రహస్య డ్రోన్ను పంపి ఫోటోలు తీసేందుకు ప్రయత్నించింది. దీనిని గమనించిన భారత భద్రతా బలగాలు కూల్చేసాయి
కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలను భద్రతా దళాలు పసిగట్టాయి. వెంటనే బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున ఈ డ్రోన్ను కూల్చేశాయి. ఈ డ్రోన్ ను పరిశీలించగా ఇందులో తుపాకులు కూడా వున్నాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా రావాల్సి వుంది.
తర్వాతి కథనం
