సంబంధిత వార్తలు
- అడవులతో పాటు బీమా సంస్థ ప్రైవేటీకరణ : బడ్జెట్ హైలెట్స్
- ఎల్ఐసీని పబ్లిక్ ఇష్యూ ద్వారా ప్రైవేటీకరణ చేస్తాం.. సీతారామన్
- వేతన జీవులకు నిరాశ : ఆదాయపన్ను జోలికి వెళ్లని కేంద్రం
- దేశంలో డిజిటల్ కరెన్సీ - ఈ యేడాది నుంచే అమలు : ఆర్థిక మంత్రి నిర్మల
- బ్యాంకులతో పోస్టాఫీసుల అనుసంధానం : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్ బడ్జెట్: సోషల్ మీడియాలో పేలిపోతున్న మీమ్స్
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్టులో సామాన్యుడికి ఏం వచ్చిందన్న దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుతోంది. కనీసం ఉద్యోగులకు సంబంధించి ఆదాయపన్ను పరిమితిలో ఏదయినా కుదింపు చేస్తారన్న ఆశతో చాలామంది ఎదురుచూసారు. కానీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అటువైపు తొంగిచూడలేదు.
దానితో మధ్యతరగతి వేతనజీవులు ఉస్సూరుమంటున్నారు. తమ పరిస్థితిపై సోషల్ మీడియాలో మీమ్స్ వదలుతున్నారు. బాహుబలి శివగామి, ఎదురుచూస్తున్న కార్మికులు అంటూ ఓ పోస్ట్ చూడండి ఇక్కడ.
#NirmalaSitharaman will present #Budget2022 in Parliament.
— Rakesh Arora (@RakeshA70673469) January 31, 2022
Meanwhile salaried taxpayers waiting for new tax regime!
#BudgetSession2022 #EconomicSurvey2022 pic.twitter.com/Vzurc8EzTD
