మంగళవారం, 15 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:35 IST)
సంబంధిత వార్తలు
సైరా వేడుకకు బన్నీ ఎందుకు రాలేదు. అసలు బన్నీకి ఏమైంది..? (video)
ఆప్ఘనిస్థాన్కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో కెప్టెన్ అవుట్?
ఏపీకి 5 జాతీయ జల మిషన్ అవార్డులు
గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?
సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. ఆ మార్కుల్ని తగ్గిస్తారట..
పరీక్షలో తప్పినా సంతోషమే...
"లంబు : పరీక్షలో తప్పినా సంతోషంగా ఉన్నావేంట్రా.
జంబు : మా క్లాస్లో ఒకే ఒక సబ్జక్ట్లో తప్పింది నేనే".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మతాంతర వివాహం చేసుకుందని కుమార్తెను ఇంటికి పిలిచి చంపేశారు... ఎక్కడ?
చిత్తూరు జిల్లాలో ఓ పరువు హత్య జరిగింది. మతాంతర వివాహం చేసుకున్న కుమార్తెను తల్లిదండ్రులు ఇంటికి పిలిచారు. చివరకు ఆ యువతి అనుమానాస్పదస్థితిలో ప్రాణాలు కోల్పోయింది. అయితే, కన్నవారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు- వైభవంగా అఘోరీ శ్రీనివాస్ పెళ్లి (video viral)
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అఘోరీ శ్రీనివాస్ పెళ్లి చేసుకుంది. ఏపీకి చెందిన యువతిని గుట్టుచప్పుడు కాకుండా వివాహం చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఓ చిన్న ఆలయంలో అఘోరీ శ్రీవర్షిణి మెడలో మూడు ముళ్లు వేసుకుంది. అంతకుముందు శ్రీవర్షిణి, అఘోరీ ఇద్దరూ పరస్పరం దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడం.. ఏడడుగులు వేశారు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ ఆనందంలో మునిగారు. ఈ వార్త తీవ్ర సంచలనం రేపుతోంది. యువతితో నాగసాధు పెళ్లికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు
కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం చేసి హత్య చేసిన నిందితుడు రితేశ్ని PSI అన్నపూర్ణ ఎన్కౌంటర్ చేసారు. చిన్నారిపై అఘాయిత్యం చేసేందుకు యత్నించి హత్య చేసాక అతడు పారిపోతుండగా PSI అన్నపూర్ణతో సహా పోలీసులు అతడిని వెంబడించారు. ఈ క్రమంలో అతడు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించాడు. ఐతే అతడిని లొంగిపోమని అన్నపూర్ణ పెద్దగా కేకలు వేసినా అతడు పట్టించుకోకుండా పోలీసులపై రాళ్లు రువ్వాడు. దీంతో అన్నపూర్ణ అతడిపై కాల్పులు జరపగా బుల్లెట్లు తగిలి అతడు హతమయ్యాడు.
పంచ్లు - కిక్లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)
రోబోల మధ్య బాక్సింగ్ పోటీలు జరిగాయి. ఇందులో పంచ్లు, కిక్లు లేకపోవడంతో ఈ పోటీలు నిస్సారంగా జరిగాయి. అయితే, విరామం లేకుండా మాత్రం స్పారింగ్ చేయడం మాత్రం ఆకట్టుకుంది. ఈ పోటీల్లో పాల్గొన్న జీ1 రోబో ఎత్తు 4.3 అడుగులు కాగా, హెచ్1 రోబో ఎత్తు 5.11 అడుగులు కావడం గమనార్హం.
కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దామరగిద్దలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక అక్కా చెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను తన్మయశ్రీ (5), అభినయశ్రీ (4)గా గుర్తించారు. వారు ఇంటి ముందు పార్క్ చేసిన కారులోకి వెళ్లగా కారు డోర్లు లాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు. దీంతో కారులోని ఇద్దరు చిన్నారులకు ఊపిరాడక విగతజీవులుగా మారిపోయారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి
లౌక్య ఎంటర్టైన్మెంట్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రం "దండోరా". ఈ చిత్రంలో బిందు మాధవి కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ మూవీలో ఆమె వేశ్య పాత్రలో కనిపించనున్నారు. ఎమోషనల్ టచ్తో ఉంటూ ఆలోచింప చేసేలా ఆమె పాత్ర ఉంటుందని మేకర్స్ అంటున్నారు.
Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి
నందమూరి కళ్యాణ్ రామ్ చిత్రం అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.
Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ
కలర్ ఫోటో నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ప్రస్తుతం సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 25రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్లో విలక్షణ పాత్రలతో హీరోయిన్గా, నటిగా బిందు మాధవి భాగమయ్యారు.
Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్
రవితేజ 75వ చిత్రం మాస్ జాతర. శ్రీలీల నాయిక. ఈ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దీనిని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. తు మేరో లవర్.. అంటూ దివంగత సంగీత దర్శకుడు చక్రి పాడిన పాటగా విడుదల చేశారు. ఈ వాయిస్ ను ఎ.ఐ. టెక్నాలజీతో పాడించారు. గతంలో రవితేజ, చక్రి కాంబినేషన్ లో పలు విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు.
Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగం వైజాగ్ వెళ్ళారు. అక్కడ యువత, అభిమానులనుద్దేశించి మాట్లాడారు. నేను గతంలో ఓ అమ్మాయి ప్రేమ కోసం వైజాగ్ వచ్చేవాడిని. ఇప్పుడు ఆమె నా భార్య అయింది. అందుకే అల్లుడిగా మీ వైజాగ్ వస్తున్నాను. ఇప్పుడూ అలాంటి ప్రేమ వుంది. అందుకే అభిమానులను కలుసుకునేందుకు వచ్చాను. హిట్ 3 సినిమా లో నేను యాక్షన్ బాగా చేశాను.