మంగళవారం, 28 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (17:35 IST)
సంబంధిత వార్తలు
సైరా వేడుకకు బన్నీ ఎందుకు రాలేదు. అసలు బన్నీకి ఏమైంది..? (video)
ఆప్ఘనిస్థాన్కు భారీ ఎదురుదెబ్బ.. గాయంతో కెప్టెన్ అవుట్?
ఏపీకి 5 జాతీయ జల మిషన్ అవార్డులు
గోదావరి పడవ ప్రమాదం: బోటు డ్రైవర్లు బతికే ఉన్నారా?
సచివాలయం అభ్యర్థులకు శుభవార్త.. ఆ మార్కుల్ని తగ్గిస్తారట..
పరీక్షలో తప్పినా సంతోషమే...
"లంబు : పరీక్షలో తప్పినా సంతోషంగా ఉన్నావేంట్రా.
జంబు : మా క్లాస్లో ఒకే ఒక సబ్జక్ట్లో తప్పింది నేనే".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ పూర్తి.. రిజర్వులో తీర్పు!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ పూర్తయింది. కానీ, తీర్పును మాత్రం కోర్టు రిజర్వులో ఉంచింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వు చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. మంగళవారం దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. రెండు వర్గాల వాదనలు పూర్తయిన తర్వాత ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కాగా, మద్యం పాలసీ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ చుక్కెదురు కావడంతో ఆమె హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
కరోనా తరహా మరో సంక్షోభం తప్పదు.. బ్రిటన్ శాస్త్రవేత్త
కరోనా తరహా మరో సంక్షోభం తప్పదని.. బ్రిటన్ శాస్త్రవేత్త మాజీ చీఫ్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ స్పష్టం చేశారు. సంక్షోభ నివారణ ఏర్పాట్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ దిశగా కీలక అంశాలపై తక్షణం దృష్టి పెట్టాలన్నారు. రాబోయే ప్రమాదాలను ముందుగా గుర్తించేందుకు పటిష్ఠ నిఘా వ్యవస్థ ఉండాలన్నారు. సంక్షోభం తలెత్తినప్పుడు తక్షణం స్పందించేందుకు తగిన ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలన్నారు.
మహిళగా నటించి పేస్బుక్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకున్న యువకుడు!!
ఇండోనేషియాలో ఓ విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడికి తేరుకోలేని షాక్ తగిలింది. తాను పెళ్ళి చేసుకున్నది మహిళ కాదని ఓ యువకుడు అని తెలుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు. పెళ్లయిన కేవలం 12 రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండోనేషియాకు చెందిన ఏకే అనే యువకుడికి 2023లో సోషల్ మీడియాలో అడిండా కాంజా అనే యువతి పరిచయమైంది. కొన్ని రోజుల పరిచయం తర్వాత ఇద్దరూ ఓ హోటల్లో కలుసుకున్నారు. బురఖాతో హాజరైన అడిండాను చూసి సంప్రదాయం పాటిస్తోందని మురిసిపోయాడు. చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. సంతోషంగా ఒప్పుకున్న అడిండా.. తనకు నా అనేవాళ్లు లేరని, ఒంటరినని చెప్పింది. దీంతో తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఏకే ఈ నెల 12న ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.
కేరళ రైలులో వైద్యురాలిని కాటేసిన పాము.. ఆమెకు ఏమైందంటే?
మంగళవారం కేరళలోని నిలంబూరు నుంచి షోర్నూర్ వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలులో 25 ఏళ్ల మహిళ పాము కాటుకు గురైంది. ఆయుర్వేద వైద్యురాలు గాయత్రి అనే ప్రయాణికురాలు వల్లపుజ స్టేషన్లో రైలు దిగింది. అక్కడే పాముకాటు వేయడంతో గాయత్రి స్టేషన్లోని వ్యక్తులను సహాయం కోరింది. వారి సాయంతో ఆసుపత్రికి తరలించారు. రైలులోని ప్రయాణికులు సీటు కింద పామును గుర్తించినట్లు తెలిపారు. వల్లపుజా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడంతో, ఆమెను పెరింతల్మన్నలోని మరో ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పుడు ఆమె వైద్యుల పరిశీలనలో ఉన్నారు. రైలు షోర్నూర్కు చేరుకోగానే రైల్వే అధికారులు తనిఖీలు చేయగా ఆ పాము కనిపించలేదు.
హత్య కేసులో నిర్దోషిగా తేలిన డేరా బాబా : హర్యానా కోర్టు
డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ (డేరా బాబా)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఊరట కల్పించింది. డేరా నిర్వాహకుడు రంజిత్ సింగ్ హత్య కేసులో ఆయనను నిర్దోషిగా తేల్చింది. సీబీఐ కోర్టు తీర్పును కొట్టేసింది. దీంతో ఈ కేసులో డేరా చీఫ్ను దోషిగా తేల్చి సీబీఐ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్ష తప్పినట్లైంది. అయితే, జర్నలిస్ట్ హత్య, ఆశ్రమంలో మహిళలపై లైంగిక వేధింపులు.. తదితర కేసులకు సంబంధించి కోర్టు విధించిన శిక్ష కారణంగా గుర్మీత్ ఇప్పట్లో జైలు నుంచి బయటకు రావడం అసాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి డేరా చీఫ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష పడిన విషయం తెల్సిందే.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
భజే వాయు వేగం సినిమా డిలేకు కారణం అది మిస్ కావడమే :దర్శకుడు ప్రశాంత్ రెడ్డి
ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై హీరో కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న సినిమా "భజే వాయు వేగం". ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
గుణ శేఖర్ దర్శకత్వంలో సోషల్ డ్రామాగా యుఫోరియా త్వరలో షూటింగ్
సమంత తో శాకుంతలం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు మరో చిత్రం చేస్తున్నట్లు దర్శకుడు గుణ శేఖర్ ప్రకటించారు. వైవిధ్యమైన సినిమాలు, భారీ చిత్రాలను తెరకెక్కించటంలో సెన్సేషనల్ డైరెక్టర్ గుణశేఖర్కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన డైరెక్షన్లో ‘యుఫోరియా’ అనే యూత్ఫుల్ సోషల్ డ్రామా తెరకెక్కనుంది. గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ బ్యానర్పై నీలిమ గుణ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది.
రిక్షా మీద కూర్చుని సిగరెట్ తాగుతూ మాస్ పాత్రలో అల్లరి నరేష్ చిత్రం బచ్చల మల్లి
హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి'లో ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.
ఈ తరానికి తెలియాలనే జయహో రామానుజ రూపొందించాను : డా. సాయి వెంకట్
లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'జయహో రామానుజ'. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రభుదేవా, కాజోల్, సంయుక్త మీనన్ పాన్ ఇండియా చిత్రం మహా రాగ్ని
ప్రముఖ నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం మహారాగ్ని. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు నటిస్తునారు. ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడులైంది.