బుధవారం, 25 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:54 IST)
సంబంధిత వార్తలు
ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?
పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి
వరండాకు - వంట గదికి మధ్య హాలులో ఉన్నా...
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
"లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.?
జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
గల్ఫ్లోని సైనిక స్థావరాలన్నీ మూసివేయాలి : అమెరికాకు ఇరాన్ షరతు
కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను అమెరికాకు ఇరాన్ విధించింది. ఇందులో ప్రధానమైంది గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని స్పష్టంచేసింది. అపుడే అమెరికాతో చర్చలు సిద్ధమని వెల్లడించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథనంలో వెల్లడించింది. ఇరాన్లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
గ్రీన్ గ్రిడ్: ట్రాన్స్మిషన్ లైన్లను పర్యావరణహితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది?
విజయవాడ: దశాబ్దాలుగా, విద్యుత్ ట్రాన్స్మిషన్కు సంబంధించి మౌలిక సదుపాయాల విస్తరణ అనేది ఒక అనివార్యమైన అంశంగా అందరూ చూశారు. ఎత్తైన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం కోసం అడవులను తొలగించడం, పచ్చని రమణీయ దృశ్యాలను తీసివేయడం అందరికి భారంగా అన్పించేది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే అవగాహన కూడా అందరిలో వచ్చింది. ప్రతిపాదిత గ్రీన్ ఎనర్జీ కారిడార్-III కింద దాదాపు 11 GW సౌరశక్తిని, 7 GW పంప్డ్ నిల్వ సామర్థ్యాన్ని అనుసంధానించే ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. దీనివల్ల గ్రీన్ గ్రిడ్ను నిర్మించడం కోసం అడవులను ఏమాత్రం తొలగించకుండా పనిపూర్తి చేయవచ్చని తెలుస్తోంది.
ప్రేమకు అడ్డు చెప్పిన కన్నతల్లి.. ప్రియుడితో కలిసి చంపేసిన కుమార్తె
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డు చెప్పిందని ఓ కుమార్తె కన్నతల్లిని తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
తెలంగాణలో ఇంధనం, ఎల్పీజీ లభ్యత.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ లభ్యతకు సంబంధించి నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభలోని కమిటీ హాల్లో, చమురు సంస్థలు, పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులతో ముఖ్యమంత్రి ఒక కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అజిత్ పవర్ విమాన ప్రమాద మృతి కేసులో క్రిమినల్ కుట్ర : బెంగుళూరులో జీరో ఎఫ్ఐఆర్
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాద మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఇది ప్రమాదం కాదని, ఓ పెద్ద క్రిమినల్ కుట్ర అని ఆరోపిస్తూ ఆయన మేనల్లుడు, ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవర్ బెంగుళూరు నగరంలో జీరో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేయడంలో విఫలం కావడంతో తాను ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Sreemukhi: బిర్యానీ, ఇంటి స్టైల్ కర్రీలు అంటే ఇష్టం అంటున్న శ్రీముఖి
మాధాపూర్లోని క్యాపిటల్ పార్క్, హైదరాబాద్ లో ప్రముఖ టెలివిజన్ వ్యక్తిత్వం శ్రీముఖి సమక్షంలో ఫుర్సత్ రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. శ్రీముఖి తన పార్ట్నర్స్ శ్రావణ్, ఆనంద్, రవిలతో కలిసి ఈ రెస్టారెంట్ను ప్రారంభించారు. శ్రీముఖి పార్ట్నర్షిప్ ఈ బ్రాండ్కు ప్రత్యేక ఆకర్షణను తీసుకువస్తూ, ఆహారం మరియు అనుభవాలను జరుపుకునే ఒక వేదికగా ఫుర్సత్ను నిలబెడుతోంది.
Ramchran: పుట్టినరోజు కు ముందు పెద్దికి గాయాలు - కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్ష
పెద్ది సినిమా షూటింగ్ నైట్ షూట్ లు ఎక్కువగా వున్నాయి. హైదరాబాద్ శివార్లో ముష్టి పోరాటాలు, కబడ్డీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆమధ్య పవన్ కళ్యాణ్ కూడా సెట్ కి వెళ్ళి షూట్ ను సందర్శించారు. కాగా, రామ్ చరణ్ కు షూట్ లో గాయాలు అయ్యాయి. కంటి దగ్గర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. చిన్న గాయమేనని, కొన్నిరోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది.
జక్కన్న చెక్కేశాడు.. వారణాసి కోసం కాశీ సెట్స్ అదుర్స్.. ఫోటోలు వైరల్
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వారణాసి తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ ఫోటోలు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. 1300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు, అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ కంపెనీలు పని చేస్తున్నారు.
Dil Raju: బ్యాండ్ ఆర్టిస్ట్ కి గౌరవం తెచ్చేలా దేత్తడి ఉంటుంది : దిల్ రాజు
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్డ్రాప్లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు.
Sanjay Dutt: సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ
బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మర్యాదపూర్వకంగా మంగళవారంనాడు అమరావతిలో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సినిమా రంగానికి సంబంధించి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సంజయ్ దత్ ముఖ్యమంత్రికి వివరించారు.