గురువారం, 29 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Last Modified:
శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:54 IST)
సంబంధిత వార్తలు
ఏం చేద్దాం ఆ గడియారం ఎప్పుడూ లేటే మరి..
మా నాన్నగారి పెన్నుతో హోమ్ వర్క్ చేసా... అందుకని...
కన్నబిడ్డ ఆస్పత్రిలో వుంటే.. కన్నతల్లి ఓ యువకుడితో శృంగారంలో...?
పిల్లలూ.. Hug your parents.. తల్లిదండ్రులు కూడా మరిచిపోకండి
వరండాకు - వంట గదికి మధ్య హాలులో ఉన్నా...
భౌతిక శాస్త్రం అంటే ఏమిటి. ?
"లంబు : భౌతిక శాస్త్రం అంటే ఏమిటి.?
జంబు : మన మనసు ఎక్కడో ఉండి భౌతికంగా మనుషుల్ని మాత్రం క్లాసులో ఉంచేది."
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మేనల్లుడుతో అక్రమ సంబంధం.. భర్తకు తెలియడంతో చంపేసింది...
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా సీత్యాతండాలో ఓ దారుణం జరిగింది. సొంత మేనల్లుడుతో ఓ వివాహిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తన భర్తకు తెలిసింది. దీంతో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఆ మహిళ కట్టుకున్న భర్తను మేనల్లుడుతో కలిసి హత్య చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
పల్టీలు కొడుతూ కూలిపోయిన అజిత్ పవార్ ఎక్కిన విమానం (video)
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణించిన విమానం కూలిపోయేముందు పల్టీలు కొట్టినట్లు సీసీటీవీ ఫుటేజిలో కనబడుతోంది. కూలిపోయే ముందు విమానం గాల్లోనే పల్టీలు కొట్టింది. ఐతే రన్ వే సరిగా కనిపించకపోవడంతో పైలెట్లు విమానాన్ని అదుపుచేయలకేపోయారనీ, అందువల్లనే విమానం కూలిందని ఏవియేషన్ నిపుణులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. మరోవైపు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయనున్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్సీపి అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ... విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని అన్నారు
AP Budget On February 14: రాష్ట్ర బడ్జెట్పై కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 11న ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ రాష్ట్ర బడ్జెట్పై కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం ఫిబ్రవరి 11న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 12న, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభ్యులు లాంఛనప్రాయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 14న 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. అదే రోజు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తమ సంబంధిత బడ్జెట్లను ప్రవేశపెడతారు.
Jagan: కూటమి ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు.. వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా, కక్షపూరితంగా, అవినీతి, అసమర్థతలో కూరుకుపోయిందని.. కూటమి ప్రభుత్వంతో ప్రజలు దానిపై విసిగిపోయారని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజల్లో విశ్వాసం నింపడానికి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ ఒక ప్రజా సంబంధాల కార్యక్రమాన్ని చేపడతానని జగన్ తెలిపారు.
Ajit Pawar, అజిత్ మరణం ప్రమాదమే రాజకీయం చేయవద్దు: శరద్ పవార్
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్సీపి అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ... విమాన దుర్ఘటన పూర్తిగా ప్రమాదమేనని అన్నారు. దీన్ని కొంతమంది రాజకీయ చేసేందుకు చూస్తున్నారని, దయచేసి అలాంటివి చేయవద్దని హితవు పలికారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం ఓ సమర్థ నాయకుడిని కోల్పోయిందనీ, అజిత్ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందనీ, భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది మన చేతుల్లో వుండదని అన్నారు. కాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ.. అజిత్ పవార్ మృతి ఘటనపై అనుమానాలున్నాయన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Vijay Rashmika : విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం.. ఫిబ్రవరి 26న సీక్రెట్ మ్యారేజ్?
కొంతకాలంగా స్టార్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య సంబంధం గురించి పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ జంట ఇప్పటికే తమ వివాహ తేదీని ఖరారు చేసుకున్నారట. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్లో వివాహం చేసుకోబోతున్నారని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయింది. అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. ఒకవేళ ఈ వివాహం జరిగితే, అది కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో జరిగే ఒక ప్రైవేట్, నిరాడంబరమైన వేడుకగా ఉంటుందని అంతర్గత వర్గాలు సూచిస్తున్నాయి.
Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్ తాగుతూ రఫ్ గా వుండే పాత్రలో శృతి హాసన్
దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ 'ఆకాశంలో ఒక తార'తో అలరించ బోతున్నారు. పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది.
Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల
రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి ఈ మూవీకి దర్శక, నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా గత ఏడాది చివర్లో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. తెలుగు, తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు కన్నడ ఆడియెన్స్ను మెప్పిస్తోంది. ఇక త్వరలోనే ఈ మూవీని కేరళ, హిందీ ఆడియెన్స్ను అలరించేందుకు సిద్దం అవుతోంది. అన్ని భాషల్లో థియేట్రికల్ రన్ను పూర్తి చేసుకున్న తరువాత ఓటీటీ ప్రేక్షకుల ముందుకు చిత్రం రానుంది.
మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. అజయ్ అబ్రహం జార్జ్ ఈ సినిమాకి కెమెరామెన్గా పని చేశారు.
Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు
నీహారిక కొణిదెలకు చెందిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ తదుపరి చిత్రం కోసం అచ్చమైన తెలుగమ్మాయి కోసం ప్రకటన వెలువరించింది. కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో దర్శకుడు యదు వంశీ టాలీవుడ్ ఆడియెన్స్ మీద చెరగని ముద్ర వేశారు. ఈ క్రమంలో తన రాబోయే ప్రాజెక్ట్ కోసం ఒక యువ మహిళా నటి కోసం క్యాస్టింగ్ కాల్ను ప్రకటించారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి కోసం యదు వంశీ అన్వేషిస్తున్నారు.