దేశంలో కామాంధుల ఆగడగాలకు అడ్డేలేకుండా పోతుంది. ఆరోగ్యవంతులనే కాదు.. చివరకు కోవిడ్ రోగులను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా కరోనా వైరస్ బారిన మహిళా రోగులపై సైతం అత్యాచారం జరుపుతున్నారు. తాజాగా కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడిన ఓ యువతిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డారు.