Webdunia - Bharat's app for daily news and videos

Install App

''నీలం శంఖం'' పువ్వులతో శనిదేవుని పూజిస్తే?

శని దేవుని పేరు వినగానే సహజంగా చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఆయన చూపే ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంతేకాకుండా జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ, అనేక ఇబ్బందులు పెడుతుంటారు. ఆరోగ్య

Written By Kowsalya
Updated: శుక్రవారం, 24 ఆగస్టు 2018 (11:22 IST)
శని దేవుని పేరు వినగానే సహజంగా చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఆయన చూపే ప్రభావం నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అంతేకాకుండా జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తూ, అనేక ఇబ్బందులు పెడుతుంటారు. ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను సమస్యలను సృష్టిస్తూ సతమతం చేస్తుంటారు.
 
కష్టనష్టాలను కలిగిస్తూ సమయానికి ఎవరి సహాయం అందకుండా చేస్తారు. అలాంటి శనిదేవుని శాంతిపజేయడానికి అనేక మార్గాలు గలవు. వాటిలో ఒకటిగా నీలం శంఖం పూలతో శనీశ్వరుని పూజించాలి. దేవతలకేకాకుండా గ్రహాలకు కూడా కొన్ని రకాల పువ్వులు ప్రీతికరమైనవిగా చెబుతున్నారు.

దేవతలకు ఇష్టమైన పువ్వులతో పూజించడం చాలా మంచిది. ముఖ్యంగా నీలం శంఖం పువ్వులతో అనునిత్యం ఆ స్వామిని పూజించాలి. ఈ విధంగా శనీశ్వరునికి పూజలు చేయడం వలన శాంతిస్తారు. తద్వారా ఆ స్వామి అనుగ్రహంతో శనిదోషాలు తొలగిపోతాయి.  
About Author
Kowsalya

అన్నీ చూడండి

కాపాడాల్సినవాడే కామాంధుడయ్యాడు, 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన పోలీస్

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

వైఎస్సార్ బొమ్మపై గెలిచినా.. జగన్ అందుకే ఓడిపోయారు.. మావిగన్ అంటూ పిచ్చి మాటలొద్దు: తమ్మారెడ్డి

జగన్ పెదనాన్న వైఎస్ ఆనంద్ రెడ్డి మృతి... పులివెందులలో అంత్యక్రియలు

మైనింగ్ కాంప్లెక్స్‌లో పేలుడు.. 18మంది బొగ్గు గని కార్మికులు మృతి

అన్నీ చూడండి

Lakshmi Vratam: ఆషాఢ శుక్రవారం లక్ష్మీ పూజ వ్రతాన్ని పాటిస్తే...

31-07-2026 శుక్రవారం ఫలితాలు- దంపతుల మధ్య స్వల్ప కలహాలు

Srisailam Temple: శ్రీశైలం ఆన్‌లైన్ బుకింగ్‌లో అంతరాయం.. ఆంక్షలకు సిద్ధం

గురు పౌర్ణమి.. తిరుమలలో వైభవంగా గరుడ సేవ.

Shakambhari : ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు

తర్వాతి కథనం
Show comments