బుధవారం, 21 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి.. లైంగిక దాడి జరిగిందా?
అలాపూర్ ప్రాంతంలోని మొక్కజొన్న పొలంలో 40 ఏళ్ల ఆశా కార్యకర్త మృతి చెందగా, ఆమెపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్) కార్యకర్త మృతదేహం సోమవారం రాత్రి అర్ధనగ్న స్థితిలో కనిపించింది. శవపరీక్ష తర్వాత మరణానికి ఖచ్చితమైన కారణం నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు. హయత్నగర్ గ్రామ నివాసి అయిన రాఘవేంద్ర జాతవ్ భార్య రాజకుమారిగా మృతురాలు సోమవారం టీకా కార్యక్రమం కోసం కుందన్ నాగ్లా గ్రామానికి వెళ్లారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పి) బ్రిజేష్ సింగ్ తెలిపారు. సాయంత్రం ఆమె తన గ్రామానికి ఒక స్కూటీపై ఒక తెలిసిన నర్సుతో కలిసి తిరిగి వెళుతుండగా ఆమె చివరిసారిగా కనిపించింది. ఆ తర్వాత ఆమె కనిపించకుండా పోయిందన్నారు.
ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు తెచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి అని ఆయన అభివర్ణించారు. అన్ని దేశాలు యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. యోగా కొంతమంది వ్యక్తులకు లేదా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాదన్నారు. నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే యోగా ఉద్యమం 'యోగాంధ్ర 2025'ను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. జూన్ 21న విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలతో ఈ ప్రచారం ముగుస్తుంది. దీనిలో ప్రధాని మోదీ పాల్గొంటారు.
నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ - 28 మంది మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏకంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నట్టు సమాచారం. మరికొందరు మావోలు కూడా గాయపడినట్టు సమాచారం.
భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం
టర్కీ తీసుకున్న ఒక్క నిర్ణయంతో ఆ దేశానికి కేవలం వెడ్డింగ్ టూరిజం ద్వారా భారతీయుల నుంచి ఏటా వచ్చే రూ. 11,000 కోట్లు రాకుండా పోయాయి. పాకిస్తాన్ దేశానికి బహిరంగ మద్దతు పలికిన టర్కీ అంటే ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాకిస్తాన్ దేశానికి ఏ ముఖం పెట్టుకుని మద్దతు ఇచ్చారు అంటూ నిలదీస్తున్నారు. తమ ఆగ్రహాన్ని టర్కీపై రకరకాల రూపంలో చూపిస్తున్నారు. ఇప్పటికీ టర్కీ యాపిల్స్ దిగుమతి చేసుకోబోమని వ్యాపారులు తేల్చి చెప్పారు. దేశంలో అత్యధింగా టర్కీ నుంచి మార్బుల్స్ దిగుమతి అవుతుంటాయి. ఇకపై టర్కీ మార్బుల్స్ దిగుమతి చేయడం లేదంటూ మార్బుల్స్ వ్యాపారస్తులు వెల్లడించారు.
Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్గా 257 కేసులు-JN.1 Strain
గత కొన్ని వారాలుగా ఆసియా అంతటా కోవిడ్-19 కేసులు పెరిగాయి. ఆసియాలోని అతిపెద్ద నగరాల్లో రెండు హాంకాంగ్- సింగపూర్లలో గణనీయమైన సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. హాంకాంగ్లోని సెంటర్ ఫర్ హెల్త్ ప్రొటెక్షన్ ప్రకారం, హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్లోని ఆరోగ్య అధికారులు కొత్త బూస్టర్ టీకాలు తీసుకోవాలని ప్రజలను కోరారు.
లేటెస్ట్
18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో పనిచేయండి. అనుమానాలకు తావివ్వవద్దు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహ ఉంటుంది. ఖర్చులు సామాన్యం. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. నోటీసులు అందుకుంటారు.
బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి
బాల్యంలోనే పిల్లలకు తల్లిదండ్రులు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలని డాII ఎల్ వి గంగాధర శాస్త్రి పిలుపుఇచ్చారు. రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలం, పెంజర్ల గ్రామం లో 800 సంవత్సరాల క్రితం వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భం గా గీతా గాన ప్రవచన ప్రచారకర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి గారు గీతా గాన ప్రవచనం చేశారు. సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని వివరించారు.
17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో సతమతమవుతారు. నష్టపోయే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. పిల్లలకు శుభఫలితాలున్నాయి. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత
అమెరికాలోని బోస్టన్కు చెందిన ఎన్నారై దాత శ్రీ ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన డిడిలను ఆయన తిరుమలలోని చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. విరాళాల మొత్తంలో ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.1,00,01,116, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్కు రూ.10,01,116, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్కు రూ.10,01,116, ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్కు రూ.10,01,116, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్కు రూ.10,01,116 ఉన్నాయి.
16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. పనుల్లో ఒత్తిడి అధికం. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.