గురువారం, 26 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
Bangladesh bus accident: బంగ్లాదేశ్లో నదిలో మునిగిన బస్సు.. 23మంది మృతి (video)
బంగ్లాదేశ్లో సంభవించిన ఘోర బస్సు ప్రమాదంలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. ఢాకాకు వెళ్తున్న సౌహార్దో పరివాహన్కు చెందిన బస్సు, ఫెర్రీ ఎక్కేందుకు ఘాట్ నెం.3 వద్ద పొంటూన్పై వేచి చూస్తోంది. అదే సమయంలో హస్నా హేనా అనే చిన్న యుటిలిటీ ఫెర్రీ వేగంగా వచ్చి పొంటూన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఆకస్మిక ధాటికి బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు నేరుగా పద్మా నదిలోకి దూసుకెళ్లి మునిగిపోయింది. బస్సు నదిలో పడిపోతున్న సమయంలో కొందరు కిటికీలో నుంచి ప్రాణాలను రక్షించుకున్నారు.
ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం- 14మంది సజీవ దహనం (video)
ఏపీలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద టిప్పర్ లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో బస్సు, లారీ దగ్ధమైంది. ప్రమాదంలో 14మంది సజీవ దహనం కాగా, మరో పాతిక మంది గాయపడ్డారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు హైదరాబాద్ నుండి పామూరు వెళ్తుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా అమరావతి.. 28న మంత్రివర్గ సమావేశం
ఆంధ్రప్రదేశ్ అధికారిక రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించడానికి రాష్ట్ర మంత్రివర్గం మార్చి 28న సమావేశం కానుంది. ఈ సమావేశానికి టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు హాజరయ్యేలా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే, దానిని కేంద్ర మంత్రివర్గానికి, పార్లమెంటుకు పంపుతుంది.
మీరు కాదు, మేము విధించే 5 షరతులు ఒప్పుకుంటే సరే, లేదంటే యుద్ధం ఆగదు: ఇరాన్
కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను అమెరికాకు ఇరాన్ విధించింది. ఇందులో ప్రధానమైంది గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని స్పష్టంచేసింది. అపుడే అమెరికాతో చర్చలు సిద్ధమని వెల్లడించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథనంలో వెల్లడించింది. ఇరాన్లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
చంద్రబాబుకు భయపడొద్దు... జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత : వైఎస్ జగన్
టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూసి భయపడాల్సిన అవరసరం లేదని, ఆ రోజులు పోయాయని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. పాలనలో అంతా తనదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతి చిన్న విషయంలోనూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు.
లేటెస్ట్
నారాయణవనం వేద నారాయణ స్వామి ఆలయంలో సూర్య పూజ మహోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోని నారాయణవనం వేదవల్లి తాయార్ సమేత వేద నారాయణ దేవాలయం ఉంది. కృత యుగంలో మహా విష్ణువు, మొదటి అవతారమైన మత్స్య అవతారంలో ఈ స్వామి దర్శనమిస్తారు. కృత యుగంలో మహావిష్ణువు మత్స్య అవతారం ద్వారా సోమకుడనే రాక్షసుడిని వధించి.. వేదాలు, సప్త రుషులను కాపాడినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మత్స్య అవతారంలో సముద్రపు నీటిలోనే ఆయన యుద్ధం చేశాడని, ఆ సమయంలో తడిగా వున్న మహావిష్ణువు శరీరంపై సూర్యకిరణాలు ప్రసరింపజేసి.. ఆయనను పూజించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి.
Matsya Jayanti 2026: మత్స్య అవతారం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తే?
శ్రీ విష్ణుమూర్తి దశావతారాలలో, మత్స్య అవతారం మొట్టమొదటిది. జ్ఞానాన్ని పరిరక్షించడానికి, జీవాన్ని రక్షించడానికి, ప్రపంచాన్ని ఒక నూతన ఆరంభంలోకి నడిపించడానికి ఆయన ఒక దివ్యమైన చేప రూపంలో అవతరించారు. మత్స్య జయంతి భక్తులకు ధర్మం, విశ్వాసం, దైవిక రక్షణ వంటి శాశ్వతమైన విలువలను గుర్తు చేస్తుంది. పురాణాల్లో మత్స్య అవతారానికి అపారమైన ఆధ్యాత్మిక, విశ్వ ప్రాముఖ్యత ఉంది. మత్స్య పురాణం, ఇతర ప్రాచీన గ్రంథాలలో వివరించినట్లుగా.. ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతిమ మూలమైన వేదాలను రక్షించడానికి శ్రీ విష్ణుమూర్తి ఒక మహా చేప రూపంలో అవతరించారు. ప్రళయం, అనగా మహా ప్రళయం సమయంలో ఆయన సప్తఋషులను రక్షించారు.
21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ పెట్టిన కార్యం సఫలమవుతుంది. మీ సామర్థ్యంపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పనులు చురుకుగా సాగుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. అందరితోను మితంగా సంభాషించండి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆలోచనలు కార్యరూపం డాబ్బుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. కొత్తయత్నాలు చేపడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
ఇరాన్పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేయడం దానికి ప్రతిగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను మూసివేయడంతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ కొరత వల్ల దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్స్ మూతపడుతున్నాయి. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. ఇంకా తిరుమలలోని ఫాస్ట్-ఫుడ్ కేంద్రాలు, టీ దుకాణాలలో దాదాపు మూడింట ఒక వంతు గురువారం నాడు తెరుచుకోలేదు. మొత్తం 150 ఫాస్ట్-ఫుడ్ కేంద్రాలలో సుమారు 60, అలాగే 126 టీ దుకాణాలలో 50 వరకు సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో మూసివేయబడ్డాయి.