Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త.. ఆగస్టు 7 నుంచి 10 వరకు?

Written By సెల్వి
Updated: మంగళవారం, 2 ఆగస్టు 2022 (09:40 IST)
తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్తను అందించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామని టీటీడీ వెల్లడించింది.
 
వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 7 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మూడు రోజుల పాటు రూ.300 దర్శన టికెట్ల కోటాను గతంలో టీటీడీ నిలుపుదల చేసింది. 
 
అయితే ఆ టిక్కెట్లను ఈరోజు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన భక్తులకు దర్శనం టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. ఆగస్టు 7 నుంచి ఆగస్టు 10 వరకు సంబంధించిన దర్శనం టిక్కెట్లు ఈరోజు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
 
కాగా గరుడ పంచమి సందర్భంగా తిరుమలలో మంగళవారం నాడు గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల్లో భక్తులకు శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.

అన్నీ చూడండి

ఒక్కసారిగా కుప్పకూలిన వాటర్‌ హెడ్‌ట్యాంక్, కుక్క కూడా పరిశీలించింది, వీడియో

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఏర్పాట్లు పూర్తి.. జెండాను ఆవిష్కరించనున్న లోకేష్

Stree Shakti: ఆగస్టు 15 నాటికి ఏడాది పూర్తి చేసుకున్న స్త్రీ శక్తి పథకం

దెయ్యాలు.. రాత్రిపూట గజ్జెల చప్పుడు, నవ్వులు, ఏడుపు శబ్ధాలు.. హాస్టల్ ఖాళీ

ఆటోమొబైల్ షోరూంలో హ్యాపీగా లుంగీ డ్యాన్స్ చేసి రూ. 4.71 లక్షల KTM బైకుతో పారిపోయాడు, వీడియో

అన్నీ చూడండి

14-08-2026 శుక్రవారం మీ రాశి ఫలితాలు- ఏ విషయానికీ కుంగిపోవద్దు...

అల్ప వర్షపాతం: తిరుమలలో వరుణ యాగం ఎందుకు జరపలేదంటే?

సమస్యలు.. వెలిగించాల్సిన దీపాలు.. అల్లం దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే?

శ్రావణ మాసం... శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతికరం.. భక్తులకు నైతిక బలం..

13-08-22026 ఫలితాలు - రోజులు భారంగా గడుస్తున్నట్టు అనిపిస్తాయి

తర్వాతి కథనం
Show comments