ఎవరికి ఏది ఎంత ప్రాప్తం అని దైవం నిర్ణయిస్తే...

శనివారం, 9 ఏప్రియల్ 2022 (21:36 IST)
దైవేన ప్రభుణా స్వయం జగతి య ద్యస్య ప్రమాణీకృతం
తత్త స్యోపనమే న్మనా గపి మహాన్నైవా శ్రయః కారణమ్
సర్వాశాపరిపూరకే జలధరే వర్ష త్యపి ప్రత్యహం
సూక్ష్మ ఏవ పతన్తి చాతకముఖే ద్విత్రాః పయోబిన్దవః

 
ఎవరికి ఏది ఎంత ప్రాప్తం అని దైవం నిర్ణయిస్తే, అది వారికి దానంతట అదే లభిస్తుంది. దీనికోసం ఎవరినీ యాచించనక్కర్లేదు. ఆశ్రయించనవసరంలేదు. అన్నివైపులా దట్టంగా వ్యాపించిన మేఘాలు నిరంతరం వర్షిస్తున్నా నోరు తెరుచుకుని కూర్చున్న చాతక పక్షి నోట్లో కొద్దిగైనా రెండు మూడు చుక్కలు రాలకపోవు కదా. అన్నిటికీ ఆ దైవం ఎంత రాసిపెట్టి వుంటే, అంత తప్పక అందుతుంది.

 
ఎవ్వనికి నిజ్జగంబున నెంతఫలము
దైవకృత మగునది వొందు దప్ప కతని
గారణము గాదు పెనుబ్రావు ఘనుని జేరు
చాతకము వాతబడు సల్ప జలకణములు

 
మనం మహా ఉదారుని ఆశ్రించినా, మనకు ఎంత ప్రాప్తమని రాసివుంటే అంతే దక్కుతుంది. కనుక దైవకృప విస్తారంగా పొందడానికి ప్రయత్నం చేయాలి.
 

అన్నీ చూడండి

రాయలసీమను రతనాలసీమగా చేస్తాం : సీఎం చంద్రబాబు నాయుడు

డ్రోన్ హబ్‌గా కర్నూలు... యుద్ధ రంగంలో డ్రోన్ టెక్నాలజీ ఒక గేమ్ ఛేంజర్ : రాజ్‌నాథ్ సింగ్

విజయవాడ వాసులకు బుడమేరుతో వెన్నులో వణుకు, పనులు నత్త నడకన...

ఉన్నావ్ అత్యాచారం కేసు : ముద్దాయి కుల్దీప్ సింగ్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు

తూఛ్... సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెప్పలేదు : ఉదయనిధి స్టాలిన్

అన్నీ చూడండి

15-05-2026 శుక్రవారం ఫలితాలు- మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

14-05-2016 గురువారం ఫలితాలు- మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు

13-05-2026 బుధవారం ఫలితాలు - ఆర్థిక సమస్య పరిష్కారమవుతుంది

ఇంట్లో పిల్లిని పెంచడం మంచిదేనా? వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది?

భక్తుల చిరకాల కోరికను నెరవేర్చిన పవన్: తిరుపతి నుంచి పళనికి బస్సు సేవలు

తర్వాతి కథనం
Show comments