తియ్యగా టేస్టీగా వుండే మైసూర్ పాక్ ఎలా చేయాలి?

బుధవారం, 6 ఏప్రియల్ 2022 (23:29 IST)
కావలసిన పదార్థాలు
పంచదార - అరకిలో
నెయ్యి లేదా డాల్డా- 1 కిలో
తినే సోడా - 1 చెంచా
శనగ పిండి- అర కిలో

 
తయారుచేసే విధానం:
పంచదారలో కొంచెం నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టి పాకం పెట్టాలి. పాకం తయారవుతుండగా కాచిన నెయ్యిని కొంచెం పాకంలో వేసి కలిపి ఆ తర్వాత శనగపిండిని వేయాలి. అంతా బాగా కలిసేటట్లు కలియతిప్పుతూ క్రమంగా నేయిని వేస్తుండాలి. కొద్దిసేపటికి నెయ్యి అంతా ఇగిరి బాగా ఉడుకుతుంది. ఉడికినట్లు తెలుసుకోవడానికి కొద్దిగా నురుగు వస్తుంది. బాణలి దింపే ముందు సోడా వేసి బాగా కలియబెట్టాలి. పళ్లెంలో ఈ పాకాన్ని వేసి సమానమైన ముక్కలుగా కోయాలి. తడి తగలకుండా డబ్బాలో నిల్వ వుంచుకోవాలి.

అన్నీ చూడండి

మే 30 నుంచి తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ప్రారంభం

తరుముకొస్తున్న సంక్షోభం - వర్క్ ఫ్రమ్ హోంపై సీఎం బాబు దృష్టి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. కారు డిక్కీలో పిల్లలు... ప్రమాదకరమైన జర్నీ (వీడియో)

ప్రధాని ఇంధన పొదుపు పిలుపు: విధాన్ భవన్‌కి మోటాల్ సైకిల్ పైన వచ్చిన మహారాష్ట్ర సీఎం, వీడియో

కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తో సచివాలయానికి వచ్చిన సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

తర్వాతి కథనం
Show comments