Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 9 డిశెంబరు 2025 (18:49 IST)
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ తేదీలను వెల్లడించారు. వచ్చే యేడాదిమార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఈ మేరకు టెన్త్ పరీక్షల నిర్వహణ బోర్డు ఎస్ఎస్సీ మంగళవారం వెల్లడించింది. 
 
మార్చి 14వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్, 18వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2వ తేదీన ఫిజిక్స్, 7వ తేదీన బయాలజీ, 13వ తేదీన సోషల్ స్టడీస్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15వ తేదీన ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, ఏప్రిల్ 16వ తేదీన ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్షను నిర్వహిస్తారు. 

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments