నల్గొండ జిల్లాలో లారీ దగ్ధం.. ఏమైంది?

శనివారం, 16 ఏప్రియల్ 2022 (14:42 IST)
నల్గొండ జిల్లాలో ఓ లారీ దగ్ధమైంది. రసాయన పరిశ్రమకు ముడిసరుకుతో రాజస్థాన్ నుంచి తడకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నల్గొండ దామరచర్ల వద్ద లారీలో షార్ట్‌సర్య్యూట్‌ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
 
అయితే డ్రైవర్‌, క్లీనర్‌ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. 
 
జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం జరిగడంతో దామరచర్లలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

ప్రకృతి గొప్పతనాన్ని తెలియజెప్పే కాన్సెప్ట్ తో జంగిల్ బుగి రియాల్టీ షో

విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ (Video)

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే సమ్మర్ హాలిడేస్

Prasanth Varma: తేజ సజ్జ హనుమాన్ చిత్రం 3డిలో రీరిలీజ్ కాబోతోంది

'జయం' రవితో కెనీషా ఫ్రాన్సిస్ బ్రేకప్ - ఫెమినిజం గెలిచింది.. ఆనందం ఓడిపోయింది..

తర్వాతి కథనం
Show comments