బుధవారం, 15 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
గురువారం, 26 మే 2016 (16:39 IST)
వంట చేయించడం వచ్చట...
''పెళ్లిచూపుల్లో అమ్మాయిని వంటచేయడం వచ్చాని అడిగా...''అన్నాడు రవి.
''ఏమందేమిటి...? ఆసక్తిగా అడిగాడు శీను.''
''వంట చేయడం తెలియదట గానీ వంట చేయించడం వచ్చట బాధగా చెప్పాడు రవి.''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని వైకాపా గూండాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఉండవల్లిలో ఆయన సోమవారం ఉదయం తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వరితో కలిసి చేరుకొని ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఓటు వేసేందుకు జనం చూపిస్తున్న చొరవ మరువలేనిదన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని తెలిపారు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ ఎన్నికలే అని ప్రజలు గుర్తించారన్నారు.
Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్కు మద్దతు
టాలీవుడ్ ఐకన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతు తెలపడంపై విలేకరులు ప్రశ్నించారు. దీనిపై అల్లు అర్జున్ మాట్లాడుతూ... రవిచంద్ర తనకు గత 15 ఏళ్లుగా మిత్రుడన్నారు. రాజకీయాల్లోకి వస్తే మద్దతు తెలుపుతానని మాటిచ్చాను. అందుకే ఇచ్చిన మాట ప్రకారం ఆయనకు విషెస్ తెలిపి వచ్చాను. అలాగే నా సపోర్ట్ మావయ్య పవన్ కల్యాణ్ గారికి కూడా వుంటుంది. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు అని అన్నారు.
తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!
కూటికి పేదలైనా.. గుణంలో మేటి అనిపించుకున్నారు ఆ సామాజికవర్గానకి చెందిన ప్రజలు. గుంటూరు కాకుమానువారితోటకు చెందిన యానాది సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మా ఓటు అమ్మబడదు' అని వారి గుడిసెల వద్ద ఇలా ఫ్లెక్సీలు అంటించారు. మురికివాడలో నివసించే 30 యానాది కుటుంబాలు చెత్త, ప్లాస్టిక్ కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తున్నాయి. తమకు కనీసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా లేక దయనీయ స్థితిలో ఉండేవాళ్లమని.. అధికారుల చుట్టూ తిరిగి ఈ ఏడాదే ఓటరు గుర్తింపు కార్డు పొందామని వారు పేర్కొన్నారు. మొదటిసారిగా ఓటు వినియోగించుకునే అవకాశం వచ్చిందని, దీన్ని అమ్ముకోడానికి సిద్ధంగా లేమని తేల్చిచెప్పారు. తమ ఓటు కొనేందుకు వచ్చిన వారికి ఇదే తెలిపామని వారు స్పష్టం చేశారు.
ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన రోజు, సమయం రానే వచ్చింది. 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అమితాసక్తిని చూపుతున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఉదయం ఆరున్నర గంటలకే చేరుకున్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో అనేక మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల భారీ క్యూలు కనిపిస్తున్నాయి. తమ వ్యక్తిగత పనులతో పాటు ఎండల తీవ్ర అధికంగా ఉండటంతో ఉదయాన్నే ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి ప్రదర్శించారు. దీంతో పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రత, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది.
ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో టీడీపీ ఏజెంట్లకు అధికార వైకాపా నేతలు బహిరంగ వార్నింగ్లు ఇస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ తరపున ఏజెంట్లుగా కూర్చొనే వారిని బెదిరిస్తున్నారు. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు అంటూ టీడీపీ ఏజెంట్పై వైకాపా నేతలు భౌతిక దాడికి యత్నించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం చిల్లకూరు గ్రామానికి చెందిన సన్నారెడ్డి వేణురెడ్డిని సోమవారం జరగనున్న పోలింగ్లో టీడీపీ అభ్యర్థి నెలవల విజయశ్రీ తరపున ఏజెంట్గా నియమించారు. శనివారం రాత్రి వేణురెడ్డి తన వ్యవసాయ గోదాములో ఉండగా అదే గ్రామానికి చెందిన ఎన్డీసీసీబీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి అనుచరులు, వైకాపాకు చెందిన పిల్లమేటి మురళి, పిల్లమేటి వంశీకృష్ణ, చెంచయ్య, నాగముంతల శ్రీనివాసులు వచ్చి కత్తులు, కర్రలు చూపుతూ తెదేపాకు ఏజెంట్గా ఎలా కూర్చుంటావని బెదిరించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పైల్స్ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్
పైల్స్. తెలుగులో మొలలు వ్యాధి అంటారు. ఈ సమస్య వచ్చినవారు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల పైల్స్ సమస్యను నివారించేందుకు ఫైబర్ తక్కువగా ఉన్న అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేమిటో తెలుసుకుందాము. ప్రాసెస్ చేయబడిన మాంసాలలో ఫైబర్ చాలా తక్కువగానూ, అధిక సోడియం కంటెంట్ ఉంటుంది కనుక దీనిని తినరాదు. తెల్ల రొట్టె, పాస్తా వంటి వాటిని తెల్లటి పిండితో తయారు చేస్తారు కనుక వాటికి దూరంగా ఉండాలి. పాలు, వెన్న, ఇతర హెవీ క్రీమ్ ఉత్పత్తులకు పైల్స్ సమస్యలున్నవారు దూరంగా ఉండాలి. వేయించిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం, మల విసర్జన సమయంలో ఇబ్బంది కలిగించవచ్చు. స్నాక్స్ ఉప్పగా ఉండే ఆహారాలకు పైల్స్ ఉన్నవారు దూరంగా వుండాలి
మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?
ఈకాలంలో చాలామంది అపార్టుమెంట్లలో వుంటున్నారు. కొన్నిసార్లు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తుంది. మరికొందరు ఇదో వ్యాయామంలా మెట్లు ఎక్కుతుంటారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు మెట్లు ఎక్కరాదు అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. దీర్ఘకాలిక మోకాలు లేదా తుంటి సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కరాదు. తీవ్రమైన గుండె సమస్యలున్నవారు మెట్లు ఎక్కి వెళ్లకూడదు. వెర్టిగో వల్ల నడక, బ్యాలెన్స్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులు మెట్లు ఎక్కితే పడిపోవడం లేదా గాయపడడం జరగవచ్చు. అవయవాలు అస్థిరంగా వున్నవారు మెట్లు ఎక్కకుండా ఉండాలి.
ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడం, శక్తిని అందించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుపొడి నీరు తాగితే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీటిని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వీటి ఆకులు విటమిన్ సి కలిగి వుంటాయి. ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మునగ ఆకులపొడి నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది.
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్
రోగులకు నర్సుల సేవలు ప్రశంసనీయమని, అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదేనని కేర్ హాస్పిటల్స్ గ్రూప్ యొక్క సీఈఓ జస్దీప్ సింగ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన నర్సుల వృత్తికి గౌరవాన్ని తీసుకువచ్చిన ఫ్లోరైన్స్ నైటింగేల్ నివాళులర్పించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ నర్సులు అంకితభావంతో సేవ చేసిన వాల్దారిని ప్రశంసించారు. కేర్ హాస్పిటల్స్ గ్రూప్, విపి-నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్, డాక్టర్ విన్సీ అశోక్ త్రిభువన్ నేతృత్వంలో ముషీరాబాద్లోని కేర్ హాస్పిటల్స్ యొక్క హెచ్సిఓఓ అబ్దుల్ నఫెహ్ మద్దతుతో, గురునానక్ మిషన్ ట్రస్ట్ సహకారంతో, వెరిటాస్ సైనిక్ స్కూల్ క్యాంపస్లో మొక్కలు నాటే కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ నర్సులు పాల్గొన్నారు.
నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
నల్ల ద్రాక్ష తినేవారికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్షలో ఉండే రసాయనాలు ఆరోగ్యకరమైన జుట్టు, చర్మాన్ని అందిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ నుండి కూడా రక్షించగలవు. నల్ల ద్రాక్ష తింటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఈ ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే పదార్థం ఉంటుంది, ఇది రక్తంలో ఇన్సులిన్ను పెంచుతుంది. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తినడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. నల్ల ద్రాక్షలో ఉండే సైటోకెమికల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. నల్ల ద్రాక్షను క్రమం తప్పకుండా తింటే, అది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.