శుక్రవారం, 8 ఆగస్టు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
బుధవారం, 12 డిశెంబరు 2018 (15:36 IST)
సంబంధిత వార్తలు
అలా మాయ చేస్తే దబ్బున ప్రేమలో పడిపోతారట...
పసుపు మరకలు పోవాలంటే.. ఇలా చేయండి..?
ఆ ఇద్దరు తెరాస నేతలకు 'సన్ స్ట్రోక్'... అందుకే ఓడారా?
సిద్ధిపేట కింగ్ : 1.19 లక్షల మెజార్టీతో హరీశ్ రావు గెలుపు
కొడంగల్లో రేవంత్ రెడ్డి వెనుకంజ.. సిద్ధిపేటలో హరీష్ రావు ముందంజ..
నువ్వు చాలా అదృష్టవంతుడివి...
హరి: నా భార్యకు వంట చేయడం బాగా వచ్చు.. అయినా ఏ రోజూ వంట చేయదు..
గిరి: అయితే నువ్వు చాలా అదృష్టవంతుడివి..
హరి: ఎందుకని..?
గిరి: నా భార్యకు వంట చేయడం అస్సలు రాదు.. అయినా రోజూ వండి పెడుతుంది.. ఏం చేయమంటావ్..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)
తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే హైకోర్టు న్యాయవాది పర్సా అనంత నాగేశ్వర రావు గుండెపోటుతో మృతి చెందారు. గురువారం నాడు మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టులో న్యాయవాదులు, హైకోర్టు స్టాఫ్, క్లైంట్స్ చూస్తుండగానే మాజీ స్పెషల్ జిపి, ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన హైకోర్టు న్యాయవాది శ్రీ పర్సా అనంత నాగేశ్వర్ రావు గారు గుండెనొప్పితో కుప్పకూలి చనిపోయారు. ఎంతో భవిష్యత్తు వున్న అనంత నాగేశ్వ రావు ఇలా అర్థాంతరంగా మృతి చెందడంపై ఆయన సహచరులు ఎంతో ఆవేదన చెందారు.
జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (GSTAT) జ్యుడీషియల్ సభ్యుడిగా నియమించింది. ఈ నియామకం, జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ను దేశవ్యాప్తంగా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పంలో ఒక భాగం. మొత్తం 53 మంది జ్యుడీషియల్ సభ్యులకు ఈ నియామకాలలో ఆమోదం లభించింది. ఇది జీఎస్టీ విధానంలో వివాదాల పరిష్కారానికి ఒక ముఖ్యమైన ముందడుగు.
వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ
ఉత్తరప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఖజురహోలోని మౌమాసానియా గ్రామంలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తాను పాము పిల్లలకు జన్మనిచ్చానంటూ అందరినీ బెంబేలెత్తించింది. ఆ గ్రామంలోని ప్రజలంతా అక్కడికి చేరి వాస్తవం ఏమిటా అని తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఐతే ఆ పాము పిల్లల్ని ఎవరైనా చూస్తే చచ్చిపోతారని చెప్పింది. ఆ మహిళ దగ్గర పాము పిల్ల లాంటిది కనిపించిన వీడియోలు కూడా బయటపడ్డాయి. ఆ పాములను ప్రస్తుతం తను ఓ డబ్బాలో పెట్టాననీ, ఎవ్వరూ చూడొద్దని చెప్పడంతో స్థానికులు భయపడిపోయారు. విషయాన్ని సమీపంలోని పోలీసులకు తెలియజేయడంతో, వారు కాస్తా అక్కడి వైద్యులకు సమాచారం ఇచ్చారు.
కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...
ఓ మానసిక రోగిని వ్యాధిని నయం చేసేందుకు అతన్ని పెళ్లి చేసుకున్న ఓ మానసిక వైద్యురాలు... చివరకు ఆమె మానసిక రోగిగా మారి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్, సనత్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి
తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతపై విపక్ష పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే దాడికి పాల్పడ్డారు. రేషన్ కార్డుల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన సభలో అధికార, విపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ చూస్తుండగానే అసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ నియోజకవర్జ్ శ్యామ్ నాయక్పై వాటర్ బాటిల్తో దాడి చేశారు. ఈ ఘటనతో సభా ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్ను వేడుక చేసుకోండి
పండుగ సీజన్ ప్రారంభాన్ని రక్షా బంధన్ సూచిస్తుంది. తోబుట్టువుల మధ్య బంధాన్ని ఇది వేడుక చేస్తోంది. ఈ సంవత్సరం, మీ తోబుట్టువుల దీర్ఘకాలిక విజయం, శ్రేయస్సు కోసం ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా మార్చటం ద్వారా ఆ హృదయపూర్వక వాగ్దానాన్ని ఆలోచనాత్మక సంజ్ఞతో గౌరవించండి. పండుగలు తరచుగా ఆనందకరమైన భోజనం, తీపి వంటకాలతో వస్తాయి. కానీ, ఆ ఆనందాన్ని బుద్ధిపూర్వక ఎంపికలతో సమతుల్యం చేసుకోవడం ముఖ్యం. ఈ రక్షా బంధన్ వేళ, కాలిఫోర్నియా బాదం వంటి పోషకమైన ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వేడుకలను మరింత అర్థవంతంగా మార్చుకోండి.
కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు
ఆధ్యాత్మిక వృక్షంగా చెప్పుకునే కదంబ వృక్షంలో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. అవేంటో తెలుసుకుందాము. మధుమేహానికి: కదంబ చెట్టు ఆకులు, బెరడు, వేర్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నొప్పి నివారణకు: దీని ఆకులకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున, వాటిని నలిపి నొప్పి ఉన్న చోట కట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. ఇతర ఉపయోగాలు: కదంబ చెట్టు వేర్ల సారం ఊబకాయాన్ని తగ్గించడంలోనూ, కొన్ని రకాల క్యాన్సర్ల నివారణలోనూ ఉపయోగపడుతుందని భావిస్తారు.
పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు
పప్పు పూర్ణాలు లేదా పూర్ణం బూరెలు ఒక రుచికరమైన సాంప్రదాయక స్వీట్. శనగపప్పు, బెల్లం, నెయ్యి వంటి పోషకాలున్న పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. రుచిగా ఉండటమే కాకుండా, పప్పు పూర్ణాలు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పప్పు పూర్ణాలలో ఉపయోగించే శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి, మరమ్మత్తుకు సహాయపడుతుంది. ఇది ఫైబర్ కూడా కలిగి ఉంటుంది, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పూర్ణాలలో ఉపయోగించే బెల్లం (Jaggery) పంచదారకు మంచి ప్రత్యామ్నాయంగా బెల్లం పనిచేస్తుంది. ఇందులో ఇనుము (ఐరన్), మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి.
డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?
డయాబెటిస్తో జీవించడం అంటే మీ బ్లడ్ షుగర్ను తనిఖీ చేయడం కంటే ఎక్కువ- ఇది ప్రతిరోజూ దానిని ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం గురించి. మీరు ఎప్పుడు, ఏమి తింటున్నారో గుర్తుంచుకోవడం, రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గితే ఏమి చేయాలో తెలుసుకోవడం కూడా దీనికి అవసరం. కాలక్రమేణా ఈ నిరంతర సవాళ్లు డయాబెటిస్ డిస్ట్రెస్ భావనకు దారితీయవచ్చు. భారతదేశంలో 101 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్తో జీవిస్తున్నారు. డయాబెటిస్ డిస్ట్రెస్ లేదా బర్నౌట్ సాధారణంగా ఈ పరిస్థితితో నివసిస్తున్న వారిలో 18% మందిని ప్రభావితం చేస్తుంది.
viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం
ఈ వేసవిలో, మే నెలలో భారతదేశం 1901 తర్వాత ఎప్పుడూ కనిపించని రీతిలో అత్యధిక వర్షపాతాన్ని చూసింది. రుతుపవనాల కాలం వాతావరణ పరంగా అస్థిరంగా ఉంది, ఒక క్షణం మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరుసటి క్షణంలో మండుతున్న ఎండగా మారుతోంది. ఒకవైపు మేఘావృత ఆకాశం, చల్లని గాలులు; మరోవైపు మండుతున్న ఎండ. ఈ ఉష్ణోగ్రతల్లో ఆకస్మిక మార్పులు, పెరిగిన తేమతో కలిపి, మన రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తూ, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాపించేలా చేస్తున్నాయి. ఈ కాలంలో ఉష్ణమండలమైన భారతదేశం వంటి దేశాల్లో ఫ్లూ కేసులు సర్వసాధారణంగా మారాయి.