బుధవారం, 15 మే 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
CVR
Last Updated :
సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (17:51 IST)
ఆడదాని వయస్సు... మగవాడి సంపాదన...!
కాంతం : రోజు అడుక్కుని ఎంత సంపాదిస్తావోయ్?
బిక్షగాడు: సారీ అమ్మ గారు..! ఆడదాని వయస్సు మగవాడి సంపాదన అడక్కూడదంటారు పెద్దలు..! (అంటూ వినయంగా జవాబిచ్చాడు)
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!
రాజస్థాన్ రాష్ట్రంలో 22 యేళ్ల బాలుడి ప్రాణాలు కాపాడేందుకు స్థానికులంతా ఏకమయ్యారు. వీరిలో తోపుడు బండ్ల చిరు వ్యాపారులు మొదలు పోలీసుల దాకా అందరూ తమ వంతు సాయం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ చిన్నారిని బతికించేందుకు అవసరమైన జోల్ జెన్స్ మా అనే రూ. 17.5 కోట్ల ఖరీదైన విదేశీ ఇంజెక్షన్ను తెప్పించేందుకు తమ వంతు సాయం చేశారు. కేవలం 2 నెలల వ్యవధిలో ఏకంగా రూ.9 కోట్లను విరాళంగా అందించారు. మానవ సంబంధాలు ఎంత గొప్పవో ఈ సంఘటన తెలియజేసింది. రాజస్థాన్ పోలీసు శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్న నరేశ్ శర్మకు హృదయాంశ్ శర్మ అనే 22 నెలల బాలుడు ఉన్నాడు. అయితే ఆ బాలుడికి అత్యంత అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే నరాల వ్యాధి రావడంతో కాళ్లు, చేతులు కదపలేకపోతున్నాడు. దీంతో రెండు నెలల కిందట నరేశ్ శర్మ దంపతులు తమ కుమారుడిని జైపూర్లోని జేకే లోన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
కుర్కురే ప్యాకెట్ తీసుకురాలేదని భర్తకు షాకిచ్చిన భార్య.. విడాకుల కోసం దరఖాస్తు!!
రూ.5 విలువ చేసే కుర్కురే ప్యాకెట్ తీసుకునిరాలేదని కట్టుకున్న భర్త ఓ భార్య తేరుకోలేని షాకిచ్చింది. ఆమెకు కుర్ కురే అంటే ప్రాణం. రోజూ వాటిని తిని తీరాల్సిందే. భర్త కూడా రోజూ రూ.5 కుర్ కురే ప్యాకెట్ తెచ్చి ఆమె కళ్లలో ఆనందం చూసేవాడు. ఒకరోజు కుర్కురే తీసుకురాకుండా చేతులూపుకొంటూ వచ్చిన భర్తను చూసి అలిగి పుట్టింటికి వెళ్లిన ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. కుర్ కురే కూడా తీసుకురాలేని భర్తతో తాను కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. దీంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆగ్రాకు చెందిన ఓ జంటకు యేడాది క్రితమే వివాహమైంది. ఆమెకు రోజూ కుర్కురే తినడం అలవాటు.
పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ - బలగాల మొహరింపు.. టీడీపీ - వైకాపా నేతల గృహనిర్బంధం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13వ తేదీన ముగిసింది. ఈ పోలింగ్ రోజు నుంచి పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనివున్నాయి. అధికార వైకాపా, విపక్ష టీడీపీ నేతలు పరస్పరం కాలుదువ్వుకుంటూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. పోలింగ్ తర్వాత ఈ దాడులు మరింతగా పెరిగిపోయాయి. అధికార వైకాపా నేతలు మరింత రెచ్చిపోయి టీడీపీ నేతల ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. కారంచేడులోని టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టారు. టీడీపీ నేతల వాహనాకు నిప్పంటించారు. పరిస్థితులు చేయిదాటిపోవడంతో పల్నాడులో 144 జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కారంపూడి, కొత్తగణేషునిపాడులో హింసాత్మక ఘటనలు జరిగినందున బలగాలను మోహరించారు. జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
పులివర్తి నానిపై హత్యాయత్నం : పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు!!
చంద్రగిరి అసెంబ్లీ నియోజవర్గంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అనుమానితులుగా భావిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరుపతికి తరలించి రహస్యంగా విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న జడ్పీటీసీ సభ్యురాలి భర్త భానుప్రకాష్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడి తర్వాత వీరంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కాగా, నానిపై దాడిలో సుమారు 15 మంది పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితులను గంటలో అదుపులోకి తీసుకుంటామని జిల్లా ఎస్పీ మంగళవారం ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కుర్ కురే కొనివ్వలేదని.. భర్తకు విడాకులు ఇవ్వాలనుకున్న భార్య
యూపీలోని ఆగ్రాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కుర్కురే కూడా తీసుకురాలేని భర్తతో తాను కాపురం చేయలేనని ఓ మహిళ భర్తను వద్దనుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితమే వారికి వివాహం అయ్యింది. ఆమెకు రోజూ కుర్కురే తినడం అలవాటు. కొన్నాళ్లు భర్త కూడా ఎలాంటి అడ్డుచెప్పకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేవాడు. కానీ రోజూ జంక్ ఫుడ్ తినొద్దని నచ్చజెప్పాడు. ఈ విషయం ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. అయినా రోజూ ఓ కుర్ కురే ప్యాకెట్ తెచ్చిపెట్టేవాడు. ఒకరోజు మర్చిపోయాడు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే
వేప ఓ ఔషధ మూలిక. భారతీయ ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో ఒకటి. ఆయుర్వేదంలో, వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేప రసం వంటి ప్రతి భాగాన్ని ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వేప నీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తాజా లేత ఆకులను 10-15 నీటిలో 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేప నీరు సిద్ధమవుతుంది. ఉదయం లేవగానే ఈ తాజా వేప రసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి
కిడ్నీ సమస్య. ఇటీవలి కాలంలో కిడ్నీల సమస్యలతో ఎక్కువమంది బాధపడుతున్నారు. కిడ్నీలలో రాళ్లు, ఇన్ఫెక్షన్స్ తదితర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీలను పాడుచేసే పది అలవాట్లు ఇలాంటివారిలో కనబడుతాయి. అవేంటో తెలుసుకుందాము. రోజుకి కనీసం 3 లీటర్లు మంచినీళ్లు తాగాలి కానీ తక్కువ నీరు తాగటం వల్ల సమస్య వస్తుంది. ప్రతి చిన్నదానికి ఎక్కువగా మందులు వాడటం వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడవచ్చు. ఉప్పు ఎక్కువగా వాడేవారిలో సైతం ఈ సమస్య వస్తుంది. మూత్రం వచ్చినా గట్టిగా ఆపుకుంటూ ఎక్కువసేపు అలాగే వుండటం. మాంసాహారం విపరీతంగా తినడం వల్ల కూడా సమస్య వస్తుంది.
పైల్స్ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్
పైల్స్. తెలుగులో మొలలు వ్యాధి అంటారు. ఈ సమస్య వచ్చినవారు మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అందువల్ల పైల్స్ సమస్యను నివారించేందుకు ఫైబర్ తక్కువగా ఉన్న అన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అవేమిటో తెలుసుకుందాము. ప్రాసెస్ చేయబడిన మాంసాలలో ఫైబర్ చాలా తక్కువగానూ, అధిక సోడియం కంటెంట్ ఉంటుంది కనుక దీనిని తినరాదు. తెల్ల రొట్టె, పాస్తా వంటి వాటిని తెల్లటి పిండితో తయారు చేస్తారు కనుక వాటికి దూరంగా ఉండాలి. పాలు, వెన్న, ఇతర హెవీ క్రీమ్ ఉత్పత్తులకు పైల్స్ సమస్యలున్నవారు దూరంగా ఉండాలి. వేయించిన ఆహారాలు జీర్ణం కావడం కష్టం, మల విసర్జన సమయంలో ఇబ్బంది కలిగించవచ్చు. స్నాక్స్ ఉప్పగా ఉండే ఆహారాలకు పైల్స్ ఉన్నవారు దూరంగా వుండాలి
మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?
ఈకాలంలో చాలామంది అపార్టుమెంట్లలో వుంటున్నారు. కొన్నిసార్లు మెట్లు ఎక్కి వెళ్లాల్సి వస్తుంది. మరికొందరు ఇదో వ్యాయామంలా మెట్లు ఎక్కుతుంటారు. ఐతే కొన్ని అనారోగ్య సమస్యలున్నవారు మెట్లు ఎక్కరాదు అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము. దీర్ఘకాలిక మోకాలు లేదా తుంటి సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కరాదు. తీవ్రమైన గుండె సమస్యలున్నవారు మెట్లు ఎక్కి వెళ్లకూడదు. వెర్టిగో వల్ల నడక, బ్యాలెన్స్ డిజార్డర్స్ ఉన్న వ్యక్తులు మెట్లు ఎక్కితే పడిపోవడం లేదా గాయపడడం జరగవచ్చు. అవయవాలు అస్థిరంగా వున్నవారు మెట్లు ఎక్కకుండా ఉండాలి.
ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?
ఖాళీ కడుపుతో మునగ ఆకు నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గడంలోనూ, జీర్ణక్రియను మెరుగుపరచడం, శక్తిని అందించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మునగ ఆకుపొడి నీరు తాగితే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీటిని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతమవుతుంది. వీటి ఆకులు విటమిన్ సి కలిగి వుంటాయి. ఈ నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి, ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఖాళీ కడుపుతో మునగ ఆకులపొడి నీటిని తాగడం వల్ల శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది.