సంబంధిత వార్తలు
- ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: మాథ్స్ 2ఏ పేపర్ ఇలా..?
- ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: మార్చి 23 నుంచి ప్రాక్టికల్స్
- ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చిలో ప్రాక్టికల్ పరీక్షలు ఎప్పుడంటే?
- తెలంగాణ విద్యార్థులకు వెసులుబాటు... ఆ పని చేసేందుకు ఛాన్స్
- ఇంటర్ విద్యార్థి బలవన్మరణం: సీనియర్లు గుట్కా ప్యాకెట్ తెమ్మన్నారు.. చివరికి?
ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం.. బైకుపై ఎక్కించుకుని?
ఇంటర్ విద్యార్థినిపై గుర్తు తెలియని దుండగుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది. విద్యార్థినిని బైక్పై ఎవరు లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు తెలుపగా... వెంటనే వారు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రొద్దుటూరు మొడంపల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
తర్వాతి కథనం
