సంబంధిత వార్తలు
- వర్షానికి, వరదకు లోకేష్ తేడా తెలుసుకోవాలి: మంత్రి కురసాల కన్నబాబు
- పప్పు తినడం తప్ప, కందిపప్పు ఎలా వస్తాయో తెలుసా?... హమ్మ! సజ్జల లోకేశ్ ని ఎంత మాట అనేశాడు?
- బురద వదలి వరద బాధితులను ఆదుకోండి : లోకేశ్
- లోకేష్ని ముఖ్యమంత్రిని చేయడం కోసం భువనేశ్వరి క్షుద్ర పూజలు: లక్ష్మీపార్వతి
- సీబిఐ విచారణకు లోకేష్ ఎందుకు భయపడుతున్నాడు?: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
లోకేష్ పర్యటనలో దొంగలు పడ్డారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గొల్లప్రోలు పర్యటనలో దొంగలు హల్చల్ చేశారు. ఈబీసీ కాలనీలో లోకేస్ పర్యటిస్తుండగా రద్దీ నెలకొంది. దాంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు జేబుల్లో నుంచి డబ్బును దొంగలు దోచుకుపోయారు.
మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్వి రూ.5వేలు, టీడీపీ గొల్లప్రోలు మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడువి రూ.2,800, చిన జగ్గంపేట మాజీ ఎంపీటీసీ గుర్రం సుబ్బారావువి రూ.5 వేలు, కార్యకర్తలు ఇద్దరి జేబుల్లో నుంచి మరో రూ.10వేలు దోచుకెళ్లిపోయారు. బాధితులు గొల్లప్రోలు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
