వంటగ్యాస్ మళ్లీ పెరగనున్నాయి. దీంతో వినియోగదారులకు షాక్ తప్పలేదు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన కారణంగా దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్కు రూ.50 చొప్పున పెరిగింది.