సంబంధిత వార్తలు
- రష్యా మేజర్ జనరల్ను మట్టుబెట్టిన ఉక్రెయిన్ బలగాలు
- రష్యా-ఉక్రెయిన్ వార్.. కైవ్ ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి (video)
- రష్యా, అమెరికాలతో సంబంధాలు భారత్కు కత్తి మీద సాముగా మారాయా?
- జెలెన్ స్కీకి ప్రధాని మోదీ థ్యాంక్స్.. శాంతియుతంగా పరిష్కరించుకోవాలని..?
- అమ్మ చెప్పిందని 1000 కి.మీ యుద్ధభూమిలో జర్నీ.. 11ఏళ్ల బాలుడు హీరో అయ్యాడు..
ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం.. ప్రజల జేబులకు చిల్లులు
oil
కర్నూలు జిల్లాలో ఆయిల్ ధరలు పెంచి, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫిర్యాదులు రావడంతో ఆదోనీ, ఆత్మకూరులో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు.
సన్ఫ్లవర్ అయిల్స్ను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టారు. దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో కొన్నిచోట్ల షాపులకు తాళాలు వేశారు వ్యాపారస్తులు.
కడప జిల్లాలో ఆయిల్ మిల్లులు, హోల్సేల్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ప్రొద్దుటూరులో వంటనూనె ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనికీలు నిర్వహించారు.
