వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్టార్ ఆటగాడు, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు తన వీడ్కోలు పలికాడు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున 12 సీజన్లు బరిలోకి దిగిన రస్సెల్ తన ఐపీఎల్ కెరీర్కు ముగింపు పలికాడు. అయితే అతడు కోల్కతా నైట్ రైడర్స్కు సపోర్టింగ్ స్టాప్, పవర్కోచ్గా కొనసాగుతానని ప్రకటించాడు. రస్సెల్ ఇప్పటివరకు 140 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 174.2 స్ట్రైక్...