సంబంధిత వార్తలు
- కరోనావైరస్ - తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్; అలాంటి వారికి కరోనా తగలాలని శపిస్తున్నా
- భయపెడుతున్న కరోనా... ఎమర్జెన్సీ దిశగా జపాన్ అడుగులు
- బ్రిటన్ ప్రధానికి తగ్గని కరోనా లక్షణాలు.. ఆస్పత్రికి తరలింపు
- అది చైనా హెల్త్ ఆర్గనైజేషన్ ... 10 లక్షలు దాటిన కరోనా కేసులు
- కోవిడ్ -19 నిర్మూలకు ఇంకా చేయాల్సింది వుంది, ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి
జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేపై నెటిజన్ల ఫైర్
Japan PM
అయితే కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతుంటే... వారిని నిర్లక్ష్యం చేసే విధంగా అబే సందేశం ఉందంటూ కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీరెవరని అనుకుంటున్నారు.. అనే ట్యాగుతో షిబేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. 'ఓ వైపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ప్రజలు పోరాడుతుంటే.. లగ్జరీ వీడియోలు చూపిస్తారా..? ఎవరూ ఏమీ చేయలేరు కానీ.. 'మీరెవరను కుంటున్నారు?' అని మాత్రం ఆశ్చర్యపోతారు..'' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం షింజో అబేకి మద్దతుగా నిలబడ్డారు. ప్రధానమంత్రికి కూడా విశ్రాంతి సమయం ఉంటుందంటూ సమర్థిస్తున్నారు. కాగా జపాన్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్యం ఏడువేలు దాటినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
తర్వాతి కథనం
