సంబంధిత వార్తలు
- నేటి నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం... తొలి మ్యాచ్లో ఆ రెండు జట్లు
- కెప్టెన్ అయ్యాక రోహిత్ శర్మను కలిసిన హార్దిక్ పాండ్యా
- చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్ - అధికారిక ప్రకటన
- సీఎస్కే కెప్టెన్సీ ఇక ధోనీకి కాదు.. కొత్త కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్
- ఐపీఎల్కు దూరమైన మహ్మద్ షమీ - గుజరాత్ టైటాన్స్కు కొత్త పేసర్
ధోనీ కెప్టెన్సీ గోవిందా.. స్పందించిన రోహిత్ శర్మ
ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ తీసుకున్న నిర్ణయం దుమారం రేపుతోంది. లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని కేప్టెన్ హోదా నుంచి తప్పించింది. అతని స్థానంలో డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్కు జట్టు పగ్గాలను అప్పగించింది. దీనిపై ముంబై ఇండియన్స్ మాజీ కేప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
ఎంఎస్ ధోనీని జట్టు కెప్టెన్గా తొలగించి, రుతురాజ్ గైక్వాడ్ను అపాయింట్ చేసిన వెంటనే రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్కు పని చెప్పాడు.
ధోనీతో కలిసి దిగిన ఓ ఫొటో, దానికి షేక్ హ్యాండ్ ఎమోజీని యాడ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు. ఈ సీజన్కు రోహిత్ శర్మ కూడా కెప్టెన్ ఉండట్లేదనే విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కూడా అతన్ని కెప్టెన్గా తప్పించిన సంగతి తెలిసిందే.
తర్వాతి కథనం
