Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరోగ్యంగా వుండాలంటే.. ధన్వంతరి పూజ చేయాలట..?

Written By సెల్వి
Updated: శనివారం, 4 ఏప్రియల్ 2020 (11:35 IST)
ఆరోగ్యంగా వుండాలంటే.. ధన్వంతరి పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. రోగాలను దూరం చేసుకోవాలంటే.. ధన్వంతరి భగవానుడిని పూజించాలని చెప్తున్నారు. పురాణాల్లో దేవతలు, రాక్షసులు పాల సముద్రంలో చిలికిన సందర్భంగా అమృతం బయటపడింది. ఈ పాల సముద్రం చిలికినపుడు చివరిగా ధన్వంతరి భగవానుడు ఉద్భవించినట్లు పురాణాలు చెప్తున్నాయి. 
 
ఇదే పాల సముద్రం నుంచి వ్యాధులను నివారించే వైద్య మూలికలను కనుగొన్నారు. వ్యాధులను నివారించి.. ఆరోగ్యాన్ని రక్షించే వైద్య మూలికలతో ఉద్భవించిన ధన్వంతరి భగవానుడిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. 
 
ధన్వంతరిని త్రయోదశి తిథిలో పూజిస్తే ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడు. త్రయోదశి రోజున ధన్వంతరిని తలచి ఉపవసించి.. పూజ చేసి.. తగినంత వస్త్రదానం చేయాలి. ఇంకా త్రయోదశి తిథి రోజున యమాష్టక స్తుతి చేయడం ద్వారా ప్రాణాంతక వ్యాధులు నయం అవుతాయి. ఇంకా అకాల మరణాలు, దుర్మరణాలు వుండవు. ధన్వంతరి పూజతో యమదేవుని అనుగ్రహం కూడా చేకూరుతుందని విశ్వాసం.  

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments