సంబంధిత వార్తలు
- హీరోయిన్పై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్ - వివాదానికి ఆజ్యం (Video)
- ఇప్పుడు నా చేతులు వణకడం లేదు.. మైక్ పట్టుకోగలుగుతున్నా : హీరో విశాల్ (Video)
- ఎపుడు కోలుకుంటానో భగవంతుడికే తెలియాలి : రష్మిక మందన్నా
- కక్ష్యకు అత్యంత సమీపానికి చేరుకున్న స్పేడెక్స్ ఉపగ్రహాలు : ఇస్రో
- మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్
Paush Purnima 2025: పౌష్య పౌర్ణమి.. పాయసం నైవేద్యం.. చంద్రునికి ఇలా అర్ఘ్యమిస్తే?
Full moon
ప్రతి సంవత్సరం లాగే, 2025 సంవత్సరంలో 12 పూర్ణిమ తేదీలు ఉంటాయి. ప్రతి పూర్ణిమకు వేరే ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి నాడు విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. ఈ రోజున దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
పేదలకు ఆహారం, బట్టలు, డబ్బును దానం చేయండి. పశువులకు మేత ఇవ్వడం మంచిది. శుభప్రదం కూడాను.
రాత్రి చంద్రుడు ఉదయించినప్పుడు, వారికి అర్ఘ్యం అందించండి. దీని కోసం, రాగి పాత్రలో నీరు నింపి దానికి బియ్యం, పువ్వులు, కొంత పాలు వేసి, చంద్రుడికి అర్ఘ్యం అందించండి.
ఉపవాసం ఉన్న రోజున సంయమనంతో ప్రవర్తించండి. అనవసరమైన కోపం, వివాదాలు, ప్రతికూల కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
2025లో పౌష్ పూర్ణిమ జనవరి 13న ఉదయం 5:03 గంటలకు ప్రారంభమై జనవరి 14న తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున పవిత్ర స్నానం చేయడం, పేదలకు దానం చేయడం, సూర్యదేవునికి ప్రార్ధనలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయి. ఇంకా చంద్రుని పాయసాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
