గురువారం, 18 ఏప్రియల్ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
Score Card
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
కరోనా
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్.. ఆదివారం నో నాన్ వెజ్
హైదరాబాద్ వాసులకు బ్యాడ్ న్యూస్. అదేంటంటే.. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 21) హైదరాబాదీ మాంసం దొరకదు. ఎందుకంటే మహావీర్ జయంతి సందర్భంగా నగరంలోని కబేళాలతో పాటు అన్ని మాంసం దుకాణాలను ఆదివారం మూసివేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో భాగ్యనగర పరిధిలోని మాంసం దుకాణాలు ఆదివారం మూతపడనున్నాయి.
ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, రేవంత్లకు శిక్ష తప్పదు... ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సుప్రీం ధర్మాసనం గురువారం నాడు విచారణ చేపట్టింది. జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది.
తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు-పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో వేడిగాలులు పరిస్థితులు నెలకొన్నాయి. నల్గొండలోని నిడమానూరులో అత్యధిక ఉష్ణోగ్రత 44.8 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం, మహబూబాబాద్ జిల్లాలోని అయ్యగారిపల్లె, సూర్యాపేటలోని మునగాల, నల్గొండలోని నాంపల్లె, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం గరిష్ట ఉష్ణోగ్రత 44.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
బెయిల్ కోసం మామిడి పండ్లు ఆరగిస్తున్న కేజ్రీవాల్... నిజమా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే, ఆయనకు ఇప్పట్లో బెయిల్ లభించేలా కనిపించడం లేదు. దీంతో ఆయన బెయిల్ కోసం మామిడిపండ్లు ఆరగిస్తున్నారట. మామిడి పండ్లు తింటే బెయిల్ వస్తుందా అన్నదే కదా మీ సందేహం. అయితే, ఈడీ అధికారులు మాత్రం ఇది నిజమని చెబుతున్నారు. అస్సలే మధుమేహ వ్యాధిగ్రస్తుడైన అరవింద్ కేజ్రీవాల్... మామిడి పండ్లు ఆరగించడం వల్ల శరీరంరో షుగర్ లెవల్స్ పెరుగుతాయని, తద్వారా బెయిల్ పొందవచ్చని ఆయన భావిస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెల్లడించారు.
పవన్ కళ్యాణ్కు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి : నాగబాబు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని ఆయన అన్నయ్య, జనసేన పార్టీ నేత కె.నాగబాబు పిఠాపురం ఓటర్లకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి నేతలతో కలిసి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పవన్కు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాని కోరారు. వచ్చే ఎన్నికల్లో జనసేనానిని భారీ మెజార్టీతో గెలిపించాని కోరారు. పవన్ గెలిస్తే పిఠాపురం అభివృద్ధి తమ బాధ్యత అని హామీ ఇచ్చారు. పిఠాపురం నుంచి భారీ మొత్తంలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నేతలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేశారు. ఈ ర్యాలీలో బీజేపీ పిఠాపురం ఇన్చార్జ్ కృష్ణంరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మ తదితరులు పాల్గొన్నారు.
లేటెస్ట్
భద్రాచలం సీతమ్మకు సిరిసిల్ల నుంచి పెళ్లి చీర.. వెండి పోగులతో..?
శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 17వ తేదీన జరిగిన ఈ మహోత్సవానికి అన్నీ సిద్ధం అయ్యాయి. ఈ నేపథ్యంలో సీతారాములపై తనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. చేనేత కళానైపుణ్యంతో మగ్గంపై బంగారం వెండి పోగులతో పట్టుచీర నేసి తన ప్రతిభ చాటుకుంటున్నారు. మరోవైపు భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా జరిగే సీతారామ చంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది.
ఏప్రిల్ 23.. కుంభరాశిలోకి అంగారకుడు.. ఈ రాశులకు అదృష్టం..?
అంగారకుడు ఏప్రిల్ 23వ తేదీన కుంభ రాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఇలా కుజుడు తన రాశిని మార్చుకోవడం ద్వారా 12 రాశుల్లో కొన్ని రాశుల వారికి కనకవర్షం కురువబోతోంది. అసురుల అధిపతిగా అంగారకుడిని భావిస్తారు. ధైర్యం, శక్తి, పరాక్రమం మొదలైన వాటికి అంగారకుడు కారకుడు. కుజుడి శుభ స్థానం వల్ల వ్యక్తి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
15-04-2024 సోమవారం దినఫలాలు - స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు...
శ్రీ శోభకృత్ నామ సం|| చైత్ర శు॥ సప్తమి ప.3.51 పునర్వసు పూర్తి సా.వ.5.45 ల 7.25. ప.దు. 12.27 ల 1.16 పు. దు. 2. 53 ల 3.42. మేషం :- ఉద్యోగస్తులకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆదాయ వ్యయాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి తోటివారి వల్ల మాటపడకతప్పదు. వృషభం :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. నేడు ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలు ప్రముఖల సిఫార్సుతో దైవదర్శనాలను త్వరగా ముగించుకుంటారు.
14-04-2024 ఆదివారం దినఫలాలు - వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి...
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభిస్తారు. కుటుంబీకులమధ్య అనురాగ వాత్సల్యాలు, సత్సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది. వృషభం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. వృత్తి, ఉద్యోగస్తులకు చికాకులు తప్పవు. బంధువుల రాకపోకలు అధికంగా ఉంటాయి.
14-04-2024 నుంచి 20-04-2024 వరకు మీ వార రాశిఫలాలు.. శుభసమయం నడుస్తోంది
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. అతిగా ఆలోచింపవద్దు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పాతమిత్రులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. నిరుద్యోగులకు ఏకాగ్రత, ఓర్పు ప్రధానం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు నిదానంగా ఆశించిన ఫలితాలిస్తాయి.