శనివారం, 18 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మహిళా బిల్లును వ్యతిరేకించి విపక్షాలు ఏం సాధించాయి.. జగన్
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలు తాము ఏమి సాధించామని ప్రశ్నించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. లోక్సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026కు మూడింట రెండు వంతుల మెజారిటీ రాకపోవడంతో, దానికి వ్యతిరేకంగా ఓటు వేసిన పార్టీలను జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికపై ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు విఫలమవడానికి బీజేపీనే కారణం.. కేటీఆర్ ఫైర్
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు విఫలమవడానికి బీజేపీయే కారణమని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును వివాదాస్పద నియోజకవర్గాల పునర్విభజన అంశంతో ముడిపెట్టి, దాని ఆమోదాన్ని అడ్డుకోవడం వల్లే అది విఫలమైందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్లకు మద్దతు తెలిపాయని, కానీ బీజేపీ రాజకీయ వైఖరి కారణంగానే బిల్లు విజయవంతం కాలేదని ఆయన ఎత్తి చూపారు.
మెలోనీని హత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టిన మాక్రాన్ (వీడియో వైరల్)
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలు పారిస్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెలోనీని మాక్రాన్ హత్తుకుని ఆమె బుగ్గపై ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్ అయింది. వీరిద్దరి భేటీ కంటే.. వీరిద్దరు నడుచుకున్న తీరు, వారి శరీర భాష (బాడీ లాంగ్వేజ్)లు చర్చనీయాంశంగా మారింది.
సకల శాఖామంత్రి సజ్జల కుమారుడు తీరు ఆటవిక చర్య : ఏపీ హైకోర్టు ఆగ్రహం
గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖామంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా భార్గవ్ రెడ్డి పెట్టించిన పోస్టులు ఆటవిక చర్యగాను, అనాగరిక ప్రవర్తన అంటూ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిందితులకు తగిన శిక్షపడేలా దర్యాప్తు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు : నాలుగేళ్ల తర్వాత లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు
నాలుగేళ్ల క్రితం సంచలనంగా మారిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక నిందితుడు, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎందుట నిందితుడు రాహిల్ అమీర్ ఎదుట హాజరయ్యాడు.
లేటెస్ట్
పళ్లెంలో వడ్డించిన భోజనాన్ని మెతుకు మిగలకుండా తింటే దరిద్రం వస్తుందా?
మన సంస్కృతిలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటాం. అంటే ఆహారాన్ని దైవంగా భావిస్తాం. అన్నం వృధా చేయకూడదు అని పెద్దలు చెబుతారు. పళ్ళెంలో ఒక మెతుకు కూడా వదలకుండా తినడం అనేది అన్నపూర్ణా దేవికి మనం ఇచ్చే గౌరవం. కాబట్టి, పళ్ళెంలో వడ్డించుకున్నది మొత్తం తినడం అనేది మంచి అలవాటే కానీ దరిద్రం కాదు. శాస్త్రం ఏం చెబుతోంది: భోజనం ముగిసిన తర్వాత పళ్ళెంలో ఎంగిలి మెతుకులు వదిలేయడం కంటే, శుభ్రంగా తినడమే శ్రేష్టమని చాలామంది పండితులు చెబుతుంటారు.
చైత్ర అమావాస్య: చీమలకు పంచదార.. సర్పదోషాలు మటాష్
చైత్ర అమావాస్య రోజున జీవహింస చేయకుండా.. శాకాహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. మాంసాహారాన్ని ముట్టుకోకూడదు. అలాగే శుక్రవారం (ఏప్రిల్ 17)న వచ్చే చైత్ర అమావాస్య రోజున మూగ జీవులకు ఆహారం అందించడం వల్ల కర్మ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే చీమలకు పంచదార కలిపిన పిండిని చల్లడం ద్వారా సర్పదోషాలు.. ముఖ్యంగా కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. అసలే ఎండాకాలం కావడంతో ఈ రోజున పేదలకు చల్లని నీరు నింపిన కుండలు అంటే.. చలివేంద్రం ఏర్పాటు వంటివి చేయడం మంచిది.
తిరుమలలో భక్తుల రద్దీ.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
తిరుమల వేసవి రద్దీకి సిద్ధమవుతోంది. భక్తుల రద్దీని నియంత్రించడానికి టీటీడీ కొన్ని కీలక మార్పులను ప్రణాళిక చేస్తోంది. మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం, స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను రద్దు చేసే అవకాశం ఉంది. దానికి బదులుగా, భారీ సంఖ్యలో వచ్చే భక్తులను నియంత్రించడానికి టీటీడీ వైకుంఠ ఏకాదశి తరహా విధానాన్ని పరిశీలిస్తోంది. గత మూడేళ్ల డేటాను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. మే, జూన్, జూలై నెలల్లో తిరుమలకు భారీగా భక్తుల తాకిడి ఉంటుంది. ప్రతి నెలా సుమారు 23 నుంచి 24 లక్షల మంది భక్తులు వస్తుంటారు.
15-04-2026 బుధవారం ఫలితాలు - రుణసమస్య పరిష్కారమవుతుంది.. ఖర్చులు సామాన్యం...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అనుకూల ఫలితాలున్నాయి. వ్యవహారపరిజ్ఞానంతో రాణిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. ముఖ్యమైన సమావేశంలో పాల్గొంటారు.
అవతలివాడి మీద మనం కోపం ప్రదర్శిస్తే ఏమౌతుంది? శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారు?
కోపం (Angry). మనిషి పతనానికి కారణమయ్యే కారకాల్లో ఇదీ ఒకటి. అవతలివాడి మీద మనం కోపం ప్రదర్శిస్తే ఏమవుతుందో శ్రీకృష్ణ పరమాత్మ(Lord Sri Krishna) చెప్పారు. కోపం అనేది ఒక నిప్పు ముద్ద లాంటిది. కోపం అనే ఆ నిప్పు ముద్దను మన చేతితో పట్టుకుని అవతలివాడిపైకి విసిరే ప్రయత్నం చేస్తాము. ఆ కోపాన్ని అవతలి వారిపైకి విసిరే సమయానికి ఆ నిప్పు గోళం ముందుగా మనకే కాలుతుంది. అంటే... కోపం అనేది ముందుగా మననే దెబ్బతీస్తుంది.