మంగళవారం, 3 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
దేశంలో ఖాళీ అవుతున్న చమురు నిల్వలు... పెట్రోల్ - డీజల్ - ఎల్పీజీ వినియోగంపై ఆంక్షలు?
అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత ఉత్పన్నమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ముడి చమురును రవాణా చేసే ప్రధాన జలమార్గమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో అనేక ప్రపంచ దేశాలకు దిగుమతి కావాల్సిన చమురు రవాణా స్తంభించిపోయాయి. ఈ ప్రభావం భారత్పై మరింత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్న చమురు నిల్వవలు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో పెట్రోల్ - డీజల్ వినియోగంపై ఆంక్షలు అమలు చేసే దిశగా కేంద్రం యోచన చేస్తోంది.
మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క .. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచిన ఓ మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా నలుగురిపై సస్పెండ్ వేటు వేసింది. మార్చురీలో మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క అనే శీర్షికపై ఓ వార్తా కథనం వచ్చింది. ఇది ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ మేరకు చర్యలు తీసుకుంది.
ఇరాన్ ప్రతిదాడులు చూసి ట్రంప్ బుర్ర వేడెక్కిపోతుందా? యుద్ధం ఎప్పుడు ఆగుతుంది?
కేవలం 2 రోజుల్లో ఇరాన్ ఆట కట్టిస్తాం అని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ ఎదురుదాడులు చూసి ఆయన బుర్ర వేడెక్కిపోతుందంటున్నారు. ఒకవైపు ఇరాన్ విచక్షణారహితంగా అమెరికా మిత్రదేశాలపైన బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనివల్ల దుబాయ్, ఖతార్, యుఏఇ తదితర దేశాలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనిపై ఆయా దేశాలు ట్రంప్ వ్యవహారంపై ఒకింత అసంతృప్తిగా వున్నాయి. ఉక్రెయిన్ వంటి చిన్న దేశాన్ని లొంగదీసుకునేందుకే రష్యా నాలుగేళ్లుగా పోరాడుతోంది. దాడులు జరుపుతున్నా ఉక్రెయిన్ ఎంతమాత్రం దారిలోకి రావడంలేదు. దీనితో రష్యా ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఇరాన్లోని చెత్తను తొలగిస్తాం... త్వరలోనే లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు. ఇరాన్లోని చెత్తను తొలగిస్తాం. ఇది శక్తిమంతంగా ఉంటుంది. మా వద్ద ప్రపంచంలోనే గొప్ప సైన్యం ఉంది. మేము దాన్ని ఉపయోగిస్తున్నాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ఇరాన్పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, రానున్న 24 గంటల్లో ఆ దేశంలై భీకర దాడులు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై భీకర దాడులు చేస్తున్న ఇరాన్... వణికిపోతున్న అరబ్ దేశాలు
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గల్ఫ్ దేశాలకు తీవ్ర ఆస్తి నష్టం సంభవిస్తుండటంతో అరబ్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసి ఇరాన్పై జరిగిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగి, తన దాడులను మరింత తీవ్రతరం చేసింది.
లేటెస్ట్
అత్యాధునిక టెక్నాలజీతో అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగది
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరుమలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అదనపు అన్నప్రసాద సముదాయం, ఆధునిక వంటగదిని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.100 కోట్ల నుండి రూ.120 కోట్ల వరకు విరాళం ఇవ్వడానికి రిలయన్స్ ముందుకొచ్చిన నేపథ్యంలో, క్రమంగా పెరుగుతున్న యాత్రికుల కోసం ఉచిత భోజన సేవలను బలోపేతం చేయడానికి ట్రస్ట్ బోర్డు ఈ పనులను ఆమోదించిందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
01-03-2026 నుంచి 07-03-2026 వరకు వార రాశిఫలాలు - మేష రాశివారిదే పైచేయి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహబలం అనుకూలంగా ఉంది. పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయి. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. బుధవారం నాడు మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ప్రతి వ్యవహారం స్వయంగా చూసుకోండి. ఆత్మీయుల ఆహ్వానం అందుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు చేపడతారు. దస్త్రం వేడుకకు ముహుర్తం ఖరారవుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉపాధిపథకాల్లో నిలదొక్కుకుంటారు. విద్యార్థులు భయాందోళనలు వీడి శ్రమిస్తే మంచి ఫలితతాలుంటాయి.
01-03-2026 నుంచి 31-03-2026 వరకు మాస ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలదాయకం. వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్యీయులతో తరుచుగా సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వం, బాధ్యతలు స్వీకరిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి. మితసంభాషణం శ్రేయస్కరం. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. అవివాహితులకు శుభవార్తలు వింటారు. గృహమరమ్మతులు చేపడతారు. చుట్టుపక్కల వారి నుంచి అభ్యంతరాలెదురవుతారు. శుభకార్యానికి హాజరవుతారు.
TTD: రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించిన టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి రూ. 5,456 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించింది. ఇందులో కీలక ఖర్చులు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తుంది. శ్రీవారి ఆదాయ వనరులు, వ్యయ కేటాయింపులు, సౌకర్యాలు, భద్రతను పెంపొందించడానికి ఉద్దేశించిన ప్రధాన నిర్ణయాలను బడ్జెట్ వివరిస్తుంది. శ్రీవారి ఆదాయం సుమారు రూ. 5,456 కోట్లు కాగా, ఇందులో హుండీ వసూళ్ల ద్వారా రూ. 1,880 కోట్లు, వడ్డీ ద్వారా రూ. 1,205 కోట్లు, ప్రసాదం అమ్మకాల ద్వారా రూ. 650 కోట్లు, దర్శన టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ. 310 కోట్లు, సేవా టిక్కెట్ల అమ్మకాల ద్వారా రూ. 135 కోట్లు, తలనీల అమ్మకాల ద్వారా రూ. 175 కోట్లు ఉన్నాయి.
28-02-2026 - శనివారం ఫలితాలు- మీ తప్పులు సరిదిద్దుకోవడం ఉత్తమం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆశావహదృక్పథంతో శ్రమించండి. మిమ్ములను తక్కువ అంచనా వేసుకోవద్దు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. స్వయంకృషితోనే లక్ష్యం సాధిస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. దైవకార్యానికి వ్యయం చేస్తారు. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు లావాదేవీలు కొలిక్కివస్తాయి. ధనలాభం, వాహన సౌఖ్యం పొందుతారు. స్నేహసంబంధాలు వెల్లివిరుస్తాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు.