బుధవారం, 25 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
మీరు కాదు, మేము విధించే 5 షరతులు ఒప్పుకుంటే సరే, లేదంటే యుద్ధం ఆగదు: ఇరాన్
కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను అమెరికాకు ఇరాన్ విధించింది. ఇందులో ప్రధానమైంది గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని స్పష్టంచేసింది. అపుడే అమెరికాతో చర్చలు సిద్ధమని వెల్లడించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథనంలో వెల్లడించింది. ఇరాన్లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
చంద్రబాబుకు భయపడొద్దు... జగన్ 2.0లో కార్యకర్తలకు ప్రాధాన్యత : వైఎస్ జగన్
టీడీపీ చీఫ్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూసి భయపడాల్సిన అవరసరం లేదని, ఆ రోజులు పోయాయని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. పాలనలో అంతా తనదే అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ప్రతి చిన్న విషయంలోనూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని మండిపడ్డారు.
పాల క్యానుల్లో పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, ఇంక ఏం దొరుకుతుంది అన్నాయ్ (video)
పెట్రోలు దొరకదు అనే పుకారు దేశంలో తిరుగుతోంది. దీనితో పలు రాష్ట్రాల్లోని ప్రజానీకం ఒక్కసారిగా పెట్రోలు బంకులపై ఇంట్లో వున్న కుండలు, చట్టులు, పాల క్యానులు, నీటి డ్రమ్ములు... ఇలా చేతికి దొరికినవి దొరికినట్లు తీసుకుని పెట్రోలు కోసం వచ్చేస్తున్నారు. తమ వాహనాల్లో నింపుకుంటే సరే... ఏకంగా ఇంట్లో సామాను కూడా తీసుకొచ్చి వాటిలో పెట్రోలు కొట్టించుకుని వెళ్తున్నారు. ఇది ఎంతో ప్రమాదకరం. మండే స్వభావం కలిగిన ఇలాంటి అపాయకర పెట్రోలుని ఇంట్లో, అది కూడా ఇలాంటి పాత్రల్లో నిల్వ చేయడం చాలా ప్రమాదం.
కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్ : మంత్రి గొట్టిపాటి
అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని ఊకదంపుడు ప్రచారం చేసిన వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని దోచుకున్నారని ఏపీమంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. ఆయన బుధవారం మాట్లాడుతూ మాట తప్పడంలో, మడమ తిప్పడంలో జగన్ను మించిన వ్యక్తి మరొకరు లేరన్నారు.
ప్రతి చిన్న విషయాన్ని వైకాపా సైతాన్లు టార్గెట్ చేస్తున్నారు : వైఎస్ షర్మిల
తమ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో నిజాలు మాట్లాడుతుంటే వైకాపాలోని కొన్ని సైతాన్లు తను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆమె బుధవారం పులివెందుల అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
లేటెస్ట్
Matsya Jayanti 2026: మత్స్య అవతారం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తే?
శ్రీ విష్ణుమూర్తి దశావతారాలలో, మత్స్య అవతారం మొట్టమొదటిది. జ్ఞానాన్ని పరిరక్షించడానికి, జీవాన్ని రక్షించడానికి, ప్రపంచాన్ని ఒక నూతన ఆరంభంలోకి నడిపించడానికి ఆయన ఒక దివ్యమైన చేప రూపంలో అవతరించారు. మత్స్య జయంతి భక్తులకు ధర్మం, విశ్వాసం, దైవిక రక్షణ వంటి శాశ్వతమైన విలువలను గుర్తు చేస్తుంది. పురాణాల్లో మత్స్య అవతారానికి అపారమైన ఆధ్యాత్మిక, విశ్వ ప్రాముఖ్యత ఉంది. మత్స్య పురాణం, ఇతర ప్రాచీన గ్రంథాలలో వివరించినట్లుగా.. ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతిమ మూలమైన వేదాలను రక్షించడానికి శ్రీ విష్ణుమూర్తి ఒక మహా చేప రూపంలో అవతరించారు. ప్రళయం, అనగా మహా ప్రళయం సమయంలో ఆయన సప్తఋషులను రక్షించారు.
21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ పెట్టిన కార్యం సఫలమవుతుంది. మీ సామర్థ్యంపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పనులు చురుకుగా సాగుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. అందరితోను మితంగా సంభాషించండి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆలోచనలు కార్యరూపం డాబ్బుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. కొత్తయత్నాలు చేపడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
ఇరాన్పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేయడం దానికి ప్రతిగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను మూసివేయడంతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ కొరత వల్ల దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్స్ మూతపడుతున్నాయి. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. ఇంకా తిరుమలలోని ఫాస్ట్-ఫుడ్ కేంద్రాలు, టీ దుకాణాలలో దాదాపు మూడింట ఒక వంతు గురువారం నాడు తెరుచుకోలేదు. మొత్తం 150 ఫాస్ట్-ఫుడ్ కేంద్రాలలో సుమారు 60, అలాగే 126 టీ దుకాణాలలో 50 వరకు సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో మూసివేయబడ్డాయి.
తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం
తిరుమల లడ్డూలలో కల్తీ పదార్థాల ఆరోపణలకు సంబంధించిన వివాదం ఒక కీలక దశకు చేరుకుంది. దీనితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లడ్డూల నాణ్యతను అత్యంత సూక్ష్మస్థాయిలో అంటే ప్రతి ట్రిలియన్ వంతు కణాన్ని కూడా పరీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 21న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రయోగశాలను ప్రారంభించనున్నారు. లడ్డూల తయారీకి సంబంధించిన మొత్తం సరఫరా వ్యవస్థపై భక్తులలో సందేహాలు తలెత్తిన నేపథ్యంలో, చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో ఒక ప్రత్యేక ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.