బుధవారం, 25 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
వందేమాతరం ఆలపించడం తప్పనిసరికాదు : సుప్రీంకోర్టు
ప్రభుత్వ, అధికారి కార్యక్రమాల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించడం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఈ గీతం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం జారీ చేసిన సర్క్యులర్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణకు నిరాకరించింది. ఈ సర్క్యులర్ కేవలం సలహా పూర్వకమైనదేగానీ, తప్పనిసరికాదని స్పష్టం చేసింది. అందులో ఎలాంటి శిక్షార్హమైన చర్యలు పేర్కొననందున ఈ పిటిషన్పై విచారణ తొందరపాటు అవుతుందని అభిప్రాయపడింది.
తేనెటీగల దాడి: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి.. ఎక్కడ?
నంద్యాల జిల్లాలో ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం డ్యామ్ సమీపంలో తేనెటీగల దాడి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఒక కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించారు. మృతుడిని శ్రీశైలం డ్యామ్ వద్ద విధి నిర్వహణలో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (52)గా గుర్తించారు.
గల్ఫ్లోని సైనిక స్థావరాలన్నీ మూసివేయాలి : అమెరికాకు ఇరాన్ షరతు
కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను అమెరికాకు ఇరాన్ విధించింది. ఇందులో ప్రధానమైంది గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయాలని స్పష్టంచేసింది. అపుడే అమెరికాతో చర్చలు సిద్ధమని వెల్లడించింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ 'వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథనంలో వెల్లడించింది. ఇరాన్లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
గ్రీన్ గ్రిడ్: ట్రాన్స్మిషన్ లైన్లను పర్యావరణహితంగా టెక్నాలజీ ఎలా మారుస్తుంది?
విజయవాడ: దశాబ్దాలుగా, విద్యుత్ ట్రాన్స్మిషన్కు సంబంధించి మౌలిక సదుపాయాల విస్తరణ అనేది ఒక అనివార్యమైన అంశంగా అందరూ చూశారు. ఎత్తైన విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం కోసం అడవులను తొలగించడం, పచ్చని రమణీయ దృశ్యాలను తీసివేయడం అందరికి భారంగా అన్పించేది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో బాగా మార్పు వచ్చింది. పర్యావరణాన్ని కాపాడుకోవాలనే అవగాహన కూడా అందరిలో వచ్చింది. ప్రతిపాదిత గ్రీన్ ఎనర్జీ కారిడార్-III కింద దాదాపు 11 GW సౌరశక్తిని, 7 GW పంప్డ్ నిల్వ సామర్థ్యాన్ని అనుసంధానించే ప్రణాళికతో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది. దీనివల్ల గ్రీన్ గ్రిడ్ను నిర్మించడం కోసం అడవులను ఏమాత్రం తొలగించకుండా పనిపూర్తి చేయవచ్చని తెలుస్తోంది.
ప్రేమకు అడ్డు చెప్పిన కన్నతల్లి.. ప్రియుడితో కలిసి చంపేసిన కుమార్తె
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. తన ప్రేమకు అడ్డు చెప్పిందని ఓ కుమార్తె కన్నతల్లిని తన ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టింది. సికింద్రాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
లేటెస్ట్
Matsya Jayanti 2026: మత్స్య అవతారం రోజున శ్రీ మహా విష్ణువును పూజిస్తే?
శ్రీ విష్ణుమూర్తి దశావతారాలలో, మత్స్య అవతారం మొట్టమొదటిది. జ్ఞానాన్ని పరిరక్షించడానికి, జీవాన్ని రక్షించడానికి, ప్రపంచాన్ని ఒక నూతన ఆరంభంలోకి నడిపించడానికి ఆయన ఒక దివ్యమైన చేప రూపంలో అవతరించారు. మత్స్య జయంతి భక్తులకు ధర్మం, విశ్వాసం, దైవిక రక్షణ వంటి శాశ్వతమైన విలువలను గుర్తు చేస్తుంది. పురాణాల్లో మత్స్య అవతారానికి అపారమైన ఆధ్యాత్మిక, విశ్వ ప్రాముఖ్యత ఉంది. మత్స్య పురాణం, ఇతర ప్రాచీన గ్రంథాలలో వివరించినట్లుగా.. ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతిమ మూలమైన వేదాలను రక్షించడానికి శ్రీ విష్ణుమూర్తి ఒక మహా చేప రూపంలో అవతరించారు. ప్రళయం, అనగా మహా ప్రళయం సమయంలో ఆయన సప్తఋషులను రక్షించారు.
21-03-2016 శనివారం ఫలితాలు- చాటుమాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ పెట్టిన కార్యం సఫలమవుతుంది. మీ సామర్థ్యంపై ఎదుటి వారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. పనులు చురుకుగా సాగుతాయి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. అందరితోను మితంగా సంభాషించండి. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు ఆలోచనలు కార్యరూపం డాబ్బుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.
20-03-2016 శుక్రవారం ఫలితాలు - ధన సమస్య ఎదురయ్యే సూచనలున్నాయి..
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. కొత్తయత్నాలు చేపడతారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. స్థిరాస్తి ధనం అందుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
ఇరాన్పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడి చేయడం దానికి ప్రతిగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ను మూసివేయడంతో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ కొరత వల్ల దేశవ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్స్ మూతపడుతున్నాయి. ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. ఇంకా తిరుమలలోని ఫాస్ట్-ఫుడ్ కేంద్రాలు, టీ దుకాణాలలో దాదాపు మూడింట ఒక వంతు గురువారం నాడు తెరుచుకోలేదు. మొత్తం 150 ఫాస్ట్-ఫుడ్ కేంద్రాలలో సుమారు 60, అలాగే 126 టీ దుకాణాలలో 50 వరకు సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో మూసివేయబడ్డాయి.
తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం
తిరుమల లడ్డూలలో కల్తీ పదార్థాల ఆరోపణలకు సంబంధించిన వివాదం ఒక కీలక దశకు చేరుకుంది. దీనితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లడ్డూల నాణ్యతను అత్యంత సూక్ష్మస్థాయిలో అంటే ప్రతి ట్రిలియన్ వంతు కణాన్ని కూడా పరీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 21న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రయోగశాలను ప్రారంభించనున్నారు. లడ్డూల తయారీకి సంబంధించిన మొత్తం సరఫరా వ్యవస్థపై భక్తులలో సందేహాలు తలెత్తిన నేపథ్యంలో, చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో ఒక ప్రత్యేక ప్రయోగశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.