శుక్రవారం, 26 డిశెంబరు 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
ప్రార్థన
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 28 డిశెంబరు 2019 (21:42 IST)
సంబంధిత వార్తలు
భిక్షాందేహి, కృపావలంబనకరీ, మాతా అన్నపూర్ణేశ్వరీ!
కార్తీకం హరిహరాదులకు ప్రీతికరం.. తులసీ, మారేడు దళాలతో..?!
తపస్సు అంటే ఏమిటి?
ఈ రోజున ఉపవాసదీక్షను చేప్పటి..?
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు... శ్లోకం అర్థమేంటి?
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేందుకు, విద్యాప్రాప్తి కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తే..
జ్ఞానానందమయం దేవం
నిర్మల స్పటికాక్రుతిం
ఆధారం సర్వ విజ్ఞానం
హయగ్రీవ ఉపాస్మహే
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
కాలుజారి కిందపడింది.. అంతే.. 17ఏళ్ల బోనాల డ్యాన్సర్ మృతి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం శివకోటి గ్రామంలో గురువారం బోనాల నృత్య ప్రదర్శనల సమయంలో మెట్లపై నుంచి జారిపడి 17 ఏళ్ల బాలిక మృతి చెందింది. రాజోలు సబ్-ఇన్స్పెక్టర్ బి. రాజేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, అమ్మవారి జాతర ఉత్సవాల సందర్భంగా ప్రదర్శన ఇవ్వడానికి గ్రామానికి వచ్చిన 12 మంది బృందంలో ఆ బాలిక కూడా ఉంది.
Army: సైనికులకు గుడ్ న్యూస్.. ఇక రీల్స్ చూడవచ్చు.. కానీ అది చేయకూడదు..
సైనికులకు గుడ్ న్యూస్. భారత సైనికులు ఇక సోషల్ మీడియాను వీక్షించవచ్చు. దేశ భద్రత దృష్టిలో ఉంచుకుని గతంలో విధించిన కఠిన ఆంక్షలను సడలిస్తూ, జవాన్లు, అధికారులు ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్ లిమిటెడ్గా ఉపయోగించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు భారత సైన్యం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త పాలసీల ప్రకారం.. ఆర్మీ సిబ్బంది ఇన్స్టాగ్రామ్ను కేవలం ప్యాసివ్ అబ్జర్వర్స్గా మాత్రమే ఉపయోగించాలి. రీల్స్ చూడవచ్చు.. కానీ ఆర్మీ జవాన్లు రీల్స్ చేయడానికి వీలులేదు.
ఓటు వేసి గెలిపిస్తే థాయ్లాండ్ ట్రిప్ - పూణె ఎన్నికల్లో అభ్యర్థుల హామీలు
మహారాష్ట్రలోని పూణె మున్సిపాలిటీకి జనవరి 15వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ సమీపించే కొద్దీ సరికొత్త హామీలను ఇస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే లగ్జరీ కారు, బంగారం, థాయ్లాండ్ విహారయాత్రకు తీసుకెళతామంటూ ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలువురు అభ్యర్థులు ఖరీదైన కానుకలు, ఉచితాలను ప్రకటిస్తున్నారు. కొందరు అభ్యర్థులు పట్టుచీరలు, బైకులో, లగ్జరీకార్లు, బంగారు ఆభరణాలు, విదేశీ ట్రిప్పులు వంటి ఆఫర్లు ఇస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఓట్ల కోసం లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు.
దేశం మెచ్చిన నాయకుడు వాజ్పేయి : సీఎం చంద్రబాబు
దేశం మెచ్చిన నాయకుడు దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వాజ్పేయి 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని అమరావతిలోని వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి ఆవిష్కరించారు. ఆ తర్వాత అక్కడే నిర్వహించిన సుపరిపాలన సభలో పాల్గొని ప్రసంగించారు.
నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే.. కానీ కట్నంగా పాకిస్థాన్ కావాలి...
మాజీ ప్రధానమంత్రి దివంగత వాజ్పేయి 101 జయంతి వేడుకలు గురువారం దేశ వ్యాప్తంగా జరిగాయి. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ, వాజ్పేయితే తనకున్న అనుబంధం, ఆయన మాటల చమత్కారం, వాగ్ధాటిని వివరించారు. అలాగే, పాకిస్థాన్ పర్యటన సందర్భంగా వాజ్పేయికి ఎదురైన ఓ వింత అనుభవాన్ని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
లేటెస్ట్
Vaikunta Ekadasi: వైకుంఠ ఏకాదశి.. కోయిళ్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిసెంబర్ 30న జరగనున్న వైకుంఠ ఏకాదశి పండుగకు ముందు, సంప్రదాయ శుద్ధి కార్యక్రమాలలో భాగంగా మంగళవారం తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్, ప్రాచీన ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధాన పండుగలకు ముందు ఈ వేడుకను నిర్వహిస్తారని తెలిపారు.
01-01-2026 నుంచి 31-01-2026 వరకు మాస ఫలితాలు - ఏ రాశులకు లాభం
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. స్థిరచరాస్తుల మూలక ధనం అందుకుంటారు. ఖర్చులు విపరీతం. వ్యవహార జయం. కార్యసిద్ధి ఉన్నాయి. వేడుకను ఘనంగా చేస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రియతములను విందులకు ఆహ్వానిస్తారు. ముఖ్యమైన పనులు, బాధ్యతలు ఇతరులకు పురమాయించవద్దు. డీలర్ పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. ఆనందమయంగా మెలగండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. వృత్తి ఉద్యోగ భాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. సన్మాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
2026-2027- శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- తులారాశికి ఈ సంవత్సరం అంతా ఫలప్రదం
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం అంతా ఫలప్రదంగా ఉంటుంది. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు పోగలరు. యత్నాలకు దైవబలం తోడవుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ధనానికి ఇబ్బంది ఉండదు. అవసరాలకు ఏదో ఒక మార్గంలో ధనం సమకూరుతుంది. సంతోషంగా ఉంటారు. దంపతుల మధ్య అప్పుడప్పుడు కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. స్నేహ సంబంధాలు మరింత బలపడతాయి. సొంత ఇల్లు, వాహనం అమర్చుకోవాలనే కోరిక ఫలిస్తుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. ఉభయులకూ మీ నిర్ణయం ఆమోదయోగ్యమవుతుంది. ప్రముఖులకు మరింత సన్నిహితులవుతారు.
2026-2027 శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలితాలు- కన్యా రాశికి ఆదాయం- 8, వ్యయం-11
ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. కష్టం ఎక్కువ, ఆదాయం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా వేసుకున్న బడ్జెట్ నిరుత్సాహపరుస్తుంది. దుబారా, ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆపత్సమయంలో ఆప్తుల సాయంతో కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులు మధ్యవర్తులను ఆశ్రయించటం వల్ల నష్టపోవలసి వస్తుంది. నిరుత్సాహానికి గురికాకుండా యత్నాలు సాగండి.
TTD: స్వీడన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, శ్రీలంకలో శ్రీవారి ఆలయాలు
తిరుమల తిరుపతి దేవస్థానాలను (టీటీడీ) ప్రపంచవ్యాప్త బ్రాండ్గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. టీటీడీ బోర్డు ప్రపంచవ్యాప్తంగా తిరుమల ఆలయ ప్రతిరూపాలను నిర్మించడం ద్వారా ఆధ్యాత్మికతను, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గొప్పదనాన్ని వ్యాప్తి చేయనుంది. ఇటీవల జరిగిన ఒక సమీక్షా సమావేశంలో, ప్రపంచవ్యాప్తంగా వేంకటేశ్వర ఆలయాల సంఖ్యను, స్వామి వారి ఆస్తులను పెంచడానికి టీటీడీ ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది.