సంబంధిత వార్తలు
- రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ.. నేడు దర్శకుడు క్రిష్ వద్ద విచారణ
- సీఎం జగన్ అడ్డాలో ఇసుక మాఫియా ఆరాచకం.. మహిళా ఎస్పై రాళ్ళతో దాడి
- సీఎం జగన్ బెయిల్ను రద్దు చేయండి.. సుప్రీంలో పిటిషన్ - శుక్రవారం విచారణ
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో
- తిరుమల క్షేత్రంలో దసరా ఉత్సవాలు : నేడు శ్రీవారి గరుడ సేవ
శుక్ర, శనివారాల్లో పిండి దీపాన్ని వెలిగిస్తే.. ఏంటి లాభం?
పిండి దీపాలను వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. పిండి దీపాలను వెలిగించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో శ్రీలక్ష్మికి, శ్రీ వేంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే సర్వ శుభాలు చేకూరుతాయి.
బియ్యపు పిండితో దీపారాధన చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే.. ప్రతీరోజూ లక్ష్మీదేవి ముందు పిండి దీపం వెలిగించాలి.
పిండి దీపాలు వెలిగిస్తే కోరిక కోరికలు నెరవేరుతాయి. జాతకంలో రాహు-కేతు దోషాలు తొలగిపోవాలంటే పూజగదిలో పిండి దీపం వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
