Refresh

This website telugu.webdunia.com/article/telangana-news/union-home-minister-amit-shah-to-address-bjp-workers%E2%80%99-meeting-in-hyderabad-124031200017_1.html is currently offline. Cloudflare's Always Online™ shows a snapshot of this web page from the Internet Archive's Wayback Machine. To check for the live version, click Refresh.

ఆదివారం, 5 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (12:05 IST)

హైదరాబాదుకు అమిత్ షా.. టార్గెట్ ఏంటంటే?

amit shah
హైదరాబాద్‌లో జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్న ఈ సమావేశానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జీ కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే లక్ష్మణ్ హాజరుకానున్నారు. 
 
పోలింగ్ బూత్ సమ్మేళన్ పేరుతో ఈ సభ జరుగనుంది. ఇక అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రార్థనలు చేసిన తర్వాత సమావేశానికి వెళతారు. మధ్యాహ్నం 1 గంటలకు బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ప్రసంగిస్తారని తెలుస్తోంది. 
 
గత ఏడాది డిసెంబర్ 28న తన ముందస్తు పర్యటనలో, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లు గెలవాలని, 35 శాతం ఓట్లను సాధించాలని బిజెపి సీనియర్ నేత అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.