1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 మార్చి 2022 (14:49 IST)

మంచిర్యాల : మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు భర్త మృతి

మంచిర్యాల ఘోర రోడ్డు ప్రమాదంలో జ‌న్నారం మాజీ ఎంపీటీసీ శోభాదేవితో పాటు ఆమె భ‌ర్త ముర‌ళీధ‌ర్‌ ప్రాణాలు కోల్పోయారు. జన్నారం మండ‌లం ఇంద‌న్‌ప‌ల్లి వ‌ద్ద వారు ప్ర‌యాణిస్తోన్న‌ కారు చెట్టును ఢీ కొట్ట‌డంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంద‌ని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అధిక వేగంతో కారు నడిపిన కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు చెప్తున్నారు.