సంబంధిత వార్తలు
- తెలంగాణ పాలిసెట్ ఫలితాలు.. బాలికలదే పైచేయి
- పెళ్లై ఏడాది: అమెరికాలో భర్త గుండెపోటుతో కన్నుమూత, తట్టుకోలేని భార్య ఆత్మహత్య
- తెలంగాణలోనూ లిక్కర్ దందా.. ఎవరున్నారో తేల్చాలి
- హైదరాబాద్లోని సుచిత్ర వద్ద తమ నూతన క్లాస్రూమ్ కేంద్రం ప్రారంభించిన ఆకాష్ బైజూస్
- చిన్నారిని చిదిమేసిన కారు.. పార్కింగ్లో పాప.. కళ్లు కూడా తెలియవా? (video)
భానుడు భగ్గుమంటాడు.. తెలంగాణలో ఎండలే ఎండలు
తెలంగాణలో మూడు రోజుల పాటు భానుడు భగ్గుమంటాడు. ఎండలు మండిపోనున్నాయి. మూడు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు వున్నాయని పేర్కొంది.
అంతేగాకుండా జూన్ ఒకటో తేదీ నుంచి 5 రోజులపాటు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది. నల్గొండ జిల్లా దామచర్లలో నిన్న 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.