సంబంధిత వార్తలు
- యువతి నగ్న చిత్రాలు తీసి ఆమెకే పంపిన యువకులు.. ఆ తరువాత?
- పిడుగుపాటుకు బలైన పేద రైతు కుటుంబం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
- వడదెబ్బకు "సైరా" చిత్ర జూనియర్ ఆర్టిస్ట్ మృతి
- శరీరంపై మూత్రం పోశారు... మానవ మలాన్ని తినిపించారు... ఎక్కడ?
- ప్రియురాలి భర్తను చంపేందుకు ప్లాన్ వేస్తే... అతడితో పాటు మరో స్త్రీ కూడా...
జలాశయంలో ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయారు(video)
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మెట మండలం బొమ్మాపూర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను 32 ఏళ్ల అవినాశ్, 19 ఏళ్ల సంగీత, 18 ఏళ్ల సుమలతగా గుర్తించారు. వీరందరూ రఘునాథపల్లి మండలం మేకలగట్టు వాసులుగా పోలీసులు తెలిపారు. ఫోటోలు తీసుకుంటూ ముగ్గురూ ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయారు. వీడియోలో చూడండి...