1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Three persons drowned and died in Bommapur pond, Telangana

జలాశయంలో ఫోటోలు తీసుకుంటూ మునిగిపోయారు(video)

Three persons
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. నర్మెట మండలం బొమ్మాపూర్ జలాశయంలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతులను 32 ఏళ్ల అవినాశ్, 19 ఏళ్ల సంగీత, 18 ఏళ్ల సుమలతగా గుర్తించారు. వీరందరూ రఘునాథపల్లి మండలం మేకలగట్టు వాసులుగా పోలీసులు తెలిపారు. ఫోటోలు తీసుకుంటూ ముగ్గురూ ప్రమాదవశాత్తూ జలాశయంలో పడిపోయారు. వీడియోలో చూడండి...
About Writer
శ్రీ
తర్వాతి కథనం
బిగ్ బాస్ హౌజ్‌లో పవన్, నాని.. ఓన్లీ వన్స్ ఫసక్... శ్రీరెడ్డి