సంబంధిత వార్తలు
- ప్రియుడిని అర్థరాత్రి ఇంటికి పిలిచిన మహిళ.. భర్త రాగానే ప్లేటు ఫిరాయించి హత్య
- ట్వంటీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ఇదే : భారత్ తొలి మ్యాచ్ ఎవరితో ఆడుతుందంటే..
- నేడు షర్మిల నిరుద్యోగ దీక్ష : రేపటి నుంచి పోడు యాత్ర
- తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
- తెలంగాణా వాసుల కోసం యాప్ను విడుదల చేసిన సిద్స్ ఫార్మ్
బుధవారం 11 గంటలకు టి సెట్-2021 ఫలితాలు
తెలంగాణా రాష్ట్రంలో ఈసెట్ -2021 ప్రవేశ పరీక్షా ఫలితాలను బుధవారం వెల్లడించనున్నారు. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ టీ పాపిరెడ్డి బుధవారం ఉదయం 11 గంటలకు కూకట్పల్లి జేఎన్టీయూ క్యాంపస్లో విడుదల చేయనున్నారు.
ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారి వెబ్సైట్ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన మంగళవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈనె 3వ తేదీన TS ECET-2021 ప్రవేశ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించిన విషయం తెల్సిందే.
