హైదరాబాద్ నగరానికి పెట్టుబడుల పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మరో రెండు ప్రముఖ ఫార్మా కంపెనీల గ్రాన్యూల్స్ ఇండియా మరియు లారస్ ల్యాబ్స్ తమ పెట్టుబడులను ఈరోజు ప్రకటించాయి. ఈ రెండు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ లో తమ తయారీ యూనిట్లను నెలకొన్నాయి. హైదరాబాద్ నగరానికి చెందిన గ్రాన్యూల్స్ ఇండియా ఈరోజు 400 కోట్ల రూపాయల పెట్టుబడిని తన తయారీ యూనిట్ కోసం తెలంగాణలో పెట్టనున్నట్లు ప్రకటించింది....