పాట కోసం కోటి డిమాండ్ చేసిన జిగేల్ రాణి (video)
Pooja Hegde
తాజాగా నటి పూజా హెగ్డే ఐటం సాంగ్ చేయబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎఫ్3లో ఈమె ప్రత్యేక పాటలో నర్తించనుంది. ఇంతకుముందు రంగస్థలంలో జిగేల్రాణిగా అలరించింది.
ఇప్పుడు అదే సెంటిమెంట్తో ఆమెను సంప్రదించడం అందుకు సుమారు కోటి పారితోసికం అగడం నిర్మాతలు అంగీకరించడం జరిగిపోయాయని యూనిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు.
